పార్లమెంట్‌ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ : శ్రీలంకలో తమిళలు దుస్ధితిపై లోక్‌సభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. సభ్యులు తమ పట్టును వీడకపోవడంలో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది.