వార్రూమ్లో దిగ్విజయ్తో దామోదర భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): వార్రూమ్లో రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులతో దిగ్విజయ్సింగ్, ఆజాద్ వరుస భేటీలు జరుపుతున్నారు. సీఎం, బొత్సతో భేటీ ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో వారు చర్చిస్తున్నారు. సీఎంతో 45 నిమిషాలు, బొత్సతో 30 నిమిషాలు చర్చించారు.