నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లుకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.