ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా లోక్సభ
న్యూఢిల్లీ : లోక్సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది. తెలంగాణను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.