ఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధుల భేటీ

న్యూఢిల్లీ:  ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్‌ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యచరణ పై నేతలు చర్చిస్తున్నారు.