ప్రధాని ప్రకటనపై ఆందోళన చేపట్టిన విపక్షాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రూపాయి పతనంపై ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై సభలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.