ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టీస్‌ ఎన్వీ రమణ

ఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.