కాశ్మీర్‌లో లోయను వణికిసున్న చలి

శ్రీనగర్‌: కాశ్మీర్‌ లోయను చలి పులి వణికిస్తోంది. శనివారం రాత్రి అక్కడ ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత మైనన్‌ పది డిగ్రీలకు అటూ ఇటూగా ఉండగా, లడఖ్‌లో మైనన్‌ 13.8 డిగ్రీల సెల్సియన్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. లోయలో పగటి ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు.