లోక్‌పాల్‌ బిల్లును తెదేపా సమర్థిస్తోంది : ఎంపీ నామా

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లును తెలుగు దేశం పార్టీ సమర్థిస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ నేత నామానాగేశ్వర రావు తెలిపారు. 9 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిదని ఆయన ఆరోపించారు.