సముద్రంలో కూలిన మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

మలేషియా: గల్లంతైన మలేషియాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎంహెచ్‌ 370 వియత్నాం వద్ద సముద్రంలో కూలింది. విమానం కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌ వెళుతుండగా రాడార్‌ కేంద్రానికి సిగ్నల్స్‌ అందకుండా పోయాయి. విమానం 12 మంది సిబ్బందితో పాటు 239 మంది చైనా, 38 మంది మలేషియా ప్రయాణికులు ఉన్నారు.