స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం: 77 మంది మృతి

స్పానిష్‌,(జనంసాక్షి): స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్పానిష్‌ నగర శివార్లలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 77 మంది మృతి చెందారు.  131 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్లున్న రైలు పట్టాలు తప్పడంతో ఐదారు బోగీలు బోల్తా పడ్డాయి.