Author Archives: janamsakshi

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.

-కోపన్ కార్డులు అడుగుండ్రి . – కొలువులు అడుగుండ్రి. – 3 యేండ్లుగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. దౌల్తాబాద్ నవంబర్ 20(జనం …

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు

మంథని, (జనంసాక్షి) : మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన పలువురు …

కులాలతో రాజకీయం చేయడం సరికాదు..!

మంథని, (జనంసాక్షి) : కులాలతో రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపిటిసి కుడుదుల వెంకన్న అన్నారు. అలాగే మంథని మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటిగా చేయడంతో …

అభ్యర్థుల ఖర్చులకు సంబందించిన రికార్డులు రెండు రోజులలో సమర్పించాలి. ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝ

అలంపూర్ నవంబర్ 20(జనంసాక్షి ) ఎన్నికల పోటీలో నిలబడ్డ అభ్యర్థులు, ఖర్చులకు సంబంధించిన బ్యాంకు, క్యాష్, క్రెడిట్ రికార్డులను రెండు రోజుల్లో సబ్ మిట్ చేయాలని వివిధ …

బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా ఇంటర్ విద్యాధికారిణి

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారిని కల్పన సోమవారం సందర్శించారు. విద్యార్థుల హాజరు నమోదు, …

ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనది ఓటుహక్కే – మంథని ఆర్డిఓ హనుమాన్ నాయక్

మంథని, (జనంసాక్షి) : ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనది ఓటు హక్కు అని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, మంథని రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ హనుమా నాయక్ లు …

“సమాజ చైతన్యానికి సాహిత్యమే దిక్సూచి ” పెద్దింటి అశోక్ కుమార్

ముప్కాల్ (జనం సాక్షి) నగరంలో ఆదివారం జరిగిన “మందారం సాహిత్య సమాఖ్య “ఆధ్వర్యంలో మందారం కథల పోటీలు ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జరిగింది …

కేసీఆర్‌ పథకాలతో పాటు ట్రస్టు ద్వారా సేవలు అందిస్తా..!

– ఆరెంద బ్రిడ్జి… మర్రివాగు ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తా – ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ మంథని, (జనంసాక్షి) :మనస్సుండి ఆలోచించే …

మహాత్మా జ్యోతిభా ఫూలే బిసి గ్రంథాలయాల వారోత్సవాలు

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బిసి రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల(మెన్), ధర్మపురి లో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు …

కరీంనగర్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా తీన్మార్ మల్లన్నకు మాట్లాడే నైతిక హక్కు లేదు జడ్పీ చైర్మన్  సుధీర్ కుమార్

ఎల్కతుర్తి,నవంబర్ 20(జనంసాక్షి)ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బి ఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ …