Author Archives: janamsakshi

పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

` అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయకపోవడంపై ఆగ్రహం ` నిప్పులతో చెలగాటమాడొద్దని మండిపాటు న్యూఢల్లీి(జనంసాక్షి):పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ …

భాజపా తుది జాబితా..

` 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ` రెండు స్థానాల్లో మార్పు దిల్లీ(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, …

బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌

` ఇది పూర్తిగా లోపభూయిష్టం ` బిసిలకు, ముస్లింలకు మధ్యచిచ్చు పెట్టే యత్నం ` కాంగ్రెస్‌కు తప్పుడు వాగ్ధానాలు కోత్తేవిూ కాదు ` ముస్లిం మైనారిటీలను బీసీలుగా …

కర్ణాటక వస్తే అభివృద్ధి చూపిస్తా..

` తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం ` కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం ` అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి ` తెలంగాణలో కాంగ్రెస్‌ హావిూలను అమలు చేస్తాం ` …

మానవత్వాన్ని చాటుకున్న బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి

మానవత్వాన్ని చాటుకున్న బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి మంథని, (జనంసాక్షి) : మంథని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం ఉదయం …

సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ – స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం

సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ – స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం మంథని, (జనంసాక్షి ) : సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, …

బహుజన బిడ్డ పుట్ట మధు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! – నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్

బహుజన బిడ్డ పుట్ట మధు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! – నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్ మంథని, (జనంసాక్షి) : బహుజన, బిసి …

మల్కాజిగిరిలో బిజెపి జెండా ఎగురవేస్తాం:రాంచందర్ రావు

మల్కాజిగిరి,నవంబర్10(జనంసాక్షి)మల్కాజిగిరి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేస్తామని బిజెపి అభ్యర్థి ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం ఆనంద్ బాగ్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు …

పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే …

రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ షేక్‌పేట పరిధిలో రెండెకరాల భూకేటాయింపుపై సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కె. కృష్ణమోహన్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్‌లోని …