ఎడిట్ పేజీ

సర్కారే శాంతి ప్రక్రియకు ప్రయత్నించాలి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని రావనకాష్టంలా మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరులో ఎలాంటి మార్పు రాలేదు. సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను మావోయిస్టులు మందుపాతర పేల్చి, …

నొవార్టిస్‌కు సుప్రీంకోర్టు చెంపదెబ్బ

(ఆదివారం తరువాయిభాగం) పేటెంట్లు సామ్రాజ్యవాదుల కుట్రలో భాగమే చారిత్రకంగా పేటెంట్లు అనేవి వలసవాదంతో ముడిపడి ఉన్నాయి. వలసవాద దశ ఆరంభంలో యూరప్‌ పాలకులు, ప్రపంచలోని ఇతర భూభాగాలను …

ప్రభుత్వానికి పట్టని కౌలు రైతుల ఆత్మహత్యలు

ప్రపంచీకరణ విధానాలు కార్పొరేట్‌ వ్యవసాయీ కరణలో అన్నదాతల పరిస్థితి మదింత దయనీయంగా మారింది. ఒకప్పుడు పదిమందికి అన్నం పెట్టిన రైతన్నకు నేడు మెతుకు దొరకడమే గగనమయింది. భూములను …

ఇది మాత్రమే ప్రజాస్వామ్యంపై దాడా?

ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌ సమీపంలో కాంగ్రెస్‌ నేతల క్యాన్వాయ్‌ను మావోయిస్టులు బాంబులతో పేల్చిసి కొందరిపై కాల్పులు జరపడాన్ని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రజాస్వామ్యంపై దాడిగా …

నొవార్టిస్‌కు సుప్రీంకోర్టు చెంపదెబ్బ

(శనివారం సంచిక తరువాయి) 1980 చివరలో ప్రారంభించి 1990ల మొదటి వరకూ ఈ రెండు సంస్థలకు చెందిన శాస్త్రజ్ఞులు జన్యు పద్ధతి ద్వారా క్యాన్సర్‌ను నయం చేసే …

‘అకాడమీ’ అనువాదానికి లొంగుతుందా?

కొన్ని పదాలు అనువాదాలకి లొంగవు. వాటిని అనువాదం చేద్దామని ప్రయత్నం చేయడం కన్నా అదేవిధంగా వాటిని వాడితేనే అందంగా వుంటుంది. అనువాదం చేసే క్రమంలో కొంత మంది …

ఇది విపత్తు కాదా?

భానుడి భగభగలకు వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా వీరి మరణాలు పాలకులకు పట్టడం లేదు. ఇది ప్రకృతి విపత్తు కాదా? …

నొవార్టిస్‌కు సుప్రీంకోర్టు చెంపదెబ్బ

సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు మార్కెట్‌పై ఆధిపత్యం కోసం పేటెంట్‌ హక్కులు పొంది స్థానిక కంపెనీలు ఎదగనివ్వకుండా, ప్రజలను ఎలా దోచుకుంటున్నాయో వివరిస్తున్నారు. పి.వి రమణ స్విట్జార్లాండ్‌కు చెందిన …

ఆగని అన్నదాతల ఆత్మహత్యలు,ఆకలి చావులు

ప్రపంచీకరణలో వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయడం, వరుస కరువు కాటకాలు నీటి సౌకర్యాలు లేక బోర్ల మీద బోర్లు వేసి అప్పుల పాలయి, చేసిన అప్పులు …

ఢిల్లీ దిగివచ్చేలా చలో అసెంబ్లీ నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఢిల్లీ దిగివచ్చేలా నిర్వహించాలి. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షల సాధనకు …