ఎడిట్ పేజీ

కృష్ణా రివర్‌ బోర్డుకు మరోమారు తెలంగాణ లేఖ

అక్రమ నీటి తరలింపును ఆపాలని వినతి హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు తెలంగాణ సర్కార్‌ మరోసారి లేఖ రాసింది. సరైన కేటాయింపులు లేకుండా శ్రీశైలం …

కెసిఆర్‌ లేని దేశ రాజకీయాలను ఊహించలేం !

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యమ్నాయ కూటమి వైపు వివిధ ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాంగ్రెస్‌ కేంద్రంగా వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కూడా తనవంతు …

ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాజీనామాతోనే అభివృద్ది: వివేక్‌

మంచిర్యాల,అగస్టు12(జనం సాక్షి): క్యాతన్‌ పల్లి మున్సిపాలిటీలో అందరికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ చేస్తున్న నిరాహారదీక్షకు బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ …

కడుపునొప్పితో వచ్చిన వ్యక్తి మృతి

ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): కడుపునొప్పితో వచ్చిన వ్యక్తిని ఆసుపత్రి కాటికి పంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కడుపు నొప్పితో బాధపడుతున్న మల్లేష్‌ …

నగరంలో వ్యాక్సిన్‌ కొరత

సెకండ్‌ డోస్‌ కోసం ప్రజల ఎదురుచూపు హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): జీహెచ్‌ఎంసీలో టీకాల కొరత వెంటాడుతోంది. నగరంలో వ్యాక్సిన్‌ కోసం 56 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. సెకండ్‌ డోస్‌ …

సాగర్‌కు తగ్గిన వరదప్రవాహం

నల్లగొండ,అగస్టు12(జనం సాక్షి): నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఎª`లో 45,483 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ ఎª`లో 66,233 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం …

ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు

యాదాద్రి,అగస్టు12(జనం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మోజిగూడలో ఉన్న ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం …

గెల్లుపై ఈటెల రాజేందర్‌ విమర్శలు అర్థరహితం

మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం …

జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

అన్ని జ్వరాలను డెంగ్యూగా నిర్ధారించలేం ఆస్పత్రుల్లో సిబ్బంది, మందులు సిద్దం మంచిర్యాల,ఆగస్ట్‌12(జనం సాక్షి): జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విస్తరిస్తున్నాయి. గతంలో మాదిరి డెంగ్యూ ప్రభావం అంతగా …

పర్యాటక ప్రాంతంగా పోచారంను అభివృద్ది చేయాలి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సురేందర్‌ అంగీకరించిన మంత్రి కిషన్‌ రెడ్డి నిజామాబాద్‌,ఆగస్ట్‌12(జనం సాక్షి): సహజ సిద్ధమైన పకృతి అందాలు కలిగిన పోచారం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా …