విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు ఇద్దరు విద్యార్థుల దుర్మరణం హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): నగరంలోని గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతి …
తిరుమల,అగస్టు12(జనం సాక్షి): టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పూల నుంచి అగర్బత్తీల తయారీకి శ్రీకారం చుట్టింది.. తిరుమల శ్రీవారికి వినియోగించిన ప్రతీది చాలా విలువైనదిగానే కనిపిస్తుంది. స్వామి …
అమరావతి,అగస్టు12(జనం సాక్షి): గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 19,88,910కు పాజిటివ్ …
విమర్శలపై సిపిఐ నేతల స్పష్టీకరణ అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను, నగదు పంపిణీని తాము వ్యతిరేకించడం లేదని సీపీఐ రాష్ట్ర నేతలు …
దీనిని అధిగమించే సత్తా ఇస్రోకు ఉందన్న మాధవన్ నాయర్ బెంగళూరు,అగస్టు12(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విఫలం కావడంపై …
ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు నిబంధనలకు ఓలబడే కొన్ని ఖాతాల స్తంభన వివరణ ఇచ్చిన ట్విట్టర్ ప్రతినిధి న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): నిబంధనలను అందరికీ సమానంగా, నిష్పాక్షికంగా వర్తింపజేస్తున్నట్లు …
రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమండ్రి,అగస్టు12(జనం సాక్షి):జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ …
నీటితొట్టెల వేసి ప్రాణాలు తీసిన రాక్షసి ఏవిూ ఎరగనట్లు నటించడంతో నిజం కక్కించిన పోలీసులు ఏలూరు,అగస్టు12(జనం సాక్షి): మాతృత్వం మంటకలిసింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిలా …