ఎడిట్ పేజీ

ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు

అమరావతి,అగస్టు12(జనం సాక్షి): గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 19,88,910కు పాజిటివ్‌ …

అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి

తూళ్లూరు స్టేషన్‌ ముందు రైతుల ఆందోళన అమరావతి,అగస్టు12(జనం సాక్షి): రాజధానిలో అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టాలంటూ తుళ్ళూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. ఇప్పటికే …

సంక్షేమంతో పాటు..అభివృద్దిని కోరుతున్నాం

విమర్శలపై సిపిఐ నేతల స్పష్టీకరణ అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను, నగదు పంపిణీని తాము వ్యతిరేకించడం లేదని సీపీఐ రాష్ట్ర నేతలు …

ఇస్రో జిఎస్‌ఎల్‌వి ప్రయోగం విఫలం కావడం షాక్‌

దీనిని అధిగమించే సత్తా ఇస్రోకు ఉందన్న మాధవన్‌ నాయర్‌ బెంగళూరు,అగస్టు12(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగం విఫలం కావడంపై …

నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపు

ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు నిబంధనలకు ఓలబడే కొన్ని ఖాతాల స్తంభన వివరణ ఇచ్చిన ట్విట్టర్‌ ప్రతినిధి న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): నిబంధనలను అందరికీ సమానంగా, నిష్పాక్షికంగా వర్తింపజేస్తున్నట్లు …

కాంగ్రెస్‌ నేతలకు ట్విట్టర్‌ షాక్‌

రాహుల్‌ సహా పలువురి ఖాతాల నిలిపివేత ట్విట్టర్‌ బిజెపి ఆధీనంలోకి వెళ్ళిందని కాంగ్రెస్‌ విమర్శలు న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): కాంగ్రెస్‌ నేతలకు ట్విట్టర్‌ షాక్‌ ఇచ్చింది. రాహుల్‌ సహా …

జనసేన కార్యకర్తలకు ఐదులక్షల బీమా

రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ రాజమండ్రి,అగస్టు12(జనం సాక్షి):జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్‌ ఇస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ …

పసిబిడ్డను చంపుకున్న కసాయితల్లి

నీటితొట్టెల వేసి ప్రాణాలు తీసిన రాక్షసి ఏవిూ ఎరగనట్లు నటించడంతో నిజం కక్కించిన పోలీసులు ఏలూరు,అగస్టు12(జనం సాక్షి): మాతృత్వం మంటకలిసింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిలా …

లిఫ్ట్‌లో ఇరుక్కు పోయిన మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చొరస్తాలోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి గుండు సుధారాణి వెళ్లారు. హాస్పిటల్స్‌ ప్రారంభం చేసిన అనంతరం …

రియలర్ట్‌ భాస్కరెడ్డి హత్యకేసులో బాబా అరెస్ట్‌

హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): రియల్టర్‌ భాస్కర్‌ రెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. త్రిలోక్‌ నాథ్‌ బాబా అనే నిందితుడిని సైబరాబాద్‌ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ …