ఎడిట్ పేజీ

పత్తి రైతులకు ఏటా మిత్తికూడా గిట్టడం లేదు

యధావిధిగా వేధిస్తున్న మార్కెట్‌ సమస్యలు మల్లీ పత్తి వేయాలన్న సూచనతలో అటువైపే మొగ్గు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పత్తి పండిరచిన రైతులు దానిని అమ్ముకునేందుకు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఏటా …

జనరిక్‌ మందుల ఊసేదీ

జనాలను ముంచడం లక్ష్యంగా అమ్మకాలు నిజామాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): జిల్లాలో వైద్యులు జనరిక్‌ మందుల ఊసెత్తడం లేదు. మందుల చీటీ రాసిన వైద్యుడు ఒప్పందం కుదుర్చుకున్న మందుల దుకాణదారుడి మాత్రమే …

అప్పులతో ఎపి సర్కార్‌ సంసారం

జీతాలకు కూడా కటకటలాడాల్సిన దుస్థితి విమర్శించే వారిపై ఎదురుదాడితో సరి అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారని నిలదీసిన ప్రస్తుత ఆర్థికమంత్రి బుగ్గన …

కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం

గాంధీభవన్‌లో మళ్లీ కనిపిస్తున్న సందడి హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరాతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. టీపీసీసీ చీఫ్‌గా …

గెల్లు శ్రీనివాస్‌పై నోరు పారేసుకోవడం తగదు

ఈటెల క్షమాపణలు చెప్పాలన్న రమణ జగిత్యాల,అగస్టు12(జనం సాక్షి): హుజురాబాద్‌లో బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం ప్రకటిస్తే ఈటల బీసీలను బానిసలు అని …

నాగులమ్మ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రోటెం ఛైర్మన్‌

ప్రజలంతా భక్తిభావంలో పాల్గొనాలని పిలుపు సంగారెడ్డి,అగస్టు12(జనం సాక్షి): ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి అన్నారు. …

అంత్యక్రియలకు డబ్బులు లేని దైన్యం

ఫ్రిడ్జిలో తాత శవాన్ని భద్ర పరచిన మనవడు పోలీసలు తనిఖీలో వెల్లడైన పచ్చి నిజం వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): అసలే పేదరికం..ఆపై తాత మరణం.. చేతిలో చిల్లిగవ్వ లేని …

జూనియర్‌ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు

హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో ఈ సంవత్సరం సర్కార్‌ జూనియర్‌ కాలేజీల్లో రికార్డ్‌ స్థాయిలో అడ్మిషన్స్‌ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్స్‌ …

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు ఇద్దరు విద్యార్థుల దుర్మరణం హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): నగరంలోని గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతి …

శ్రీవారికి వాడేసిన పూలనుంచి అగర్‌ బత్తీలు

తిరుమల,అగస్టు12(జనం సాక్షి): టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పూల నుంచి అగర్‌బత్తీల తయారీకి శ్రీకారం చుట్టింది.. తిరుమల శ్రీవారికి వినియోగించిన ప్రతీది చాలా విలువైనదిగానే కనిపిస్తుంది. స్వామి …