యధావిధిగా వేధిస్తున్న మార్కెట్ సమస్యలు మల్లీ పత్తి వేయాలన్న సూచనతలో అటువైపే మొగ్గు ఆదిలాబాద్,ఆగస్ట్13(జనంసాక్షి): పత్తి పండిరచిన రైతులు దానిని అమ్ముకునేందుకు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఏటా …
జనాలను ముంచడం లక్ష్యంగా అమ్మకాలు నిజామాబాద్,ఆగస్ట్13(జనంసాక్షి): జిల్లాలో వైద్యులు జనరిక్ మందుల ఊసెత్తడం లేదు. మందుల చీటీ రాసిన వైద్యుడు ఒప్పందం కుదుర్చుకున్న మందుల దుకాణదారుడి మాత్రమే …
జీతాలకు కూడా కటకటలాడాల్సిన దుస్థితి విమర్శించే వారిపై ఎదురుదాడితో సరి అమరావతి,ఆగస్ట్13(జనంసాక్షి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారని నిలదీసిన ప్రస్తుత ఆర్థికమంత్రి బుగ్గన …
గాంధీభవన్లో మళ్లీ కనిపిస్తున్న సందడి హైదరాబాద్,ఆగస్ట్13(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరాతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. టీపీసీసీ చీఫ్గా …
ప్రజలంతా భక్తిభావంలో పాల్గొనాలని పిలుపు సంగారెడ్డి,అగస్టు12(జనం సాక్షి): ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. …
ఫ్రిడ్జిలో తాత శవాన్ని భద్ర పరచిన మనవడు పోలీసలు తనిఖీలో వెల్లడైన పచ్చి నిజం వరంగల్,అగస్టు12(జనం సాక్షి): అసలే పేదరికం..ఆపై తాత మరణం.. చేతిలో చిల్లిగవ్వ లేని …
హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో ఈ సంవత్సరం సర్కార్ జూనియర్ కాలేజీల్లో రికార్డ్ స్థాయిలో అడ్మిషన్స్ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ …