ఎడిట్ పేజీ

అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ ప్రారంభం

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కోటగిరి మండల కేంద్రం విూర్జాపూర్‌ కాలనీలోని రామాలయం ఎదురుగా, మండల ఎంపీపీ వల్లేపల్లి సునీత (శ్రీనివాస్‌) నూతనంగా ఏర్పాటు చేసిన అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ను రాష్ట్ర …

రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న

ఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు పొందేందుకుగాను దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు మండల …

భీంగల్‌ మండలంలో రెండు పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భీంగల్‌ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి డాక్టర్‌ …

మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోకగజపతిరాజు

సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు సంచయిత పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు అమరావతి,ఆగస్ట్‌11(జనం సాక్షి): మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోకగజపతిరాజు కొనసాగింపును హైకోర్టు సమర్థించింది. సింగిల్‌ జడ్జి …

ఇంద్రవెల్లి సభతో టిఆర్‌ఎస్‌లో గుబులు

రేవంత్‌ భాష కేసిఆర్‌ భాషొకటేనన్న మల్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఇంద్రవెళ్లి సభ గనవిజయంతో టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో దడ పుట్టిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు …

జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌

నేటి ఉదయం ఆకాశంలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్‌ ఇస్రో ప్రయోగానికి సర్వం సిద్దం న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన కిరీటంలో మరో కలికి …

వివేకానంద హంతకులను త్వరగా పట్టుకోవాలి: నారాయణ

కడప,ఆగస్ట్‌11(జనం సాక్షి): వైఎస్‌ వివేకానంద రెడ్డి చాలా మంచి మనిషి అని.. ఆయన హత్యకు గురవడం చాలా బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. వివేకానంద …

నేలకొరిగిన సింహాచలం ధ్వజస్తంభం

విశాఖపట్నం,ఆగస్ట్‌11(జనం సాక్షి): సింహాచలం కొండపైఉన్న సీతారామ ఆలయంలోని ధ్వజస్తంభం అర్థరాత్రి అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతనమైన ఈ …

అక్రమంగా దాచిన బియ్యం పట్టివేత

కాకినాడ,ఆగస్ట్‌11(జనం సాక్షి): తుని మండలం, ఎన్‌.సూరవరం పంచాయతీ కొత్త సూరవరంలో సివిల్‌ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నల్లా రాజు అనే వ్యక్తి ఇంట్లో …

ఎపిలో శృతిమించిన పోలీస్‌ ఆగడాలు

బంధవులకు వవాన్నిచూసే అవకాశం కూడా లేదా పులివెందుల ఘటనతో సిఎం జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలి ఎస్‌ఐ గోపినాథ్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ పులివెందుల లాకప్‌డెత్‌పై …