ఎడిట్ పేజీ

మందగమనం పాపం ఎవరిది?

ఆర్థిక మందగమనంపై దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు గత ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ దీనికి కారణమని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సెలవిచ్చారు. మెల్లగా తన తప్పులను …

ఔనన్నా కాదన్నా… కెసిఆర్‌ది ఎన్నికల నినాదమే

భారీగా జనసవిూకరణ ద్వారా ప్రగతి నివేదన సభతో తెలంగాణలో తనకు తిరుగులేదని చెప్పదల్చుకున్న సిఎం కెసిఆర్‌ అనున్నకుది సాధించారు. జనం వచ్చారా..తెచ్చారా అన్నది పక్కన పెడితే జనప్రభంజనం …

నిరుద్యోగ భూతాన్ని తరిమే చర్యలేవీ?

ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలు కేవలం బడాబాబులకే లబ్ది చేకూర్చేలా ఉన్నాయి. దేశంలో ఆర్థిక వవ్యస్థ అస్తవ్యస్థం కావడంతో పాటు ఉద్యోగాల కల్పన అన్నది ఎండమావిగా మారింది. …

కుదేలవుతున్న దేశ ఆర్థికరంగం

దేశం ఆర్థికంగా బలోపేతం అవుతున్నదన్న ప్రచారం వెనక ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప మరేవిూ కనిపించడం లేదు. గతంలో ఇండియా షైనింగ్‌ అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు జమిలి ఎన్నికలతో …

ఎమ్మెల్యేలకు డబుల్‌ టెన్షన్‌

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సవిూకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ దృష్టిని ఆకర్షించేలా జన …

ముందస్తుతో సవాల్‌ విసరనున్న కెసిఆర్‌

అభివృద్ది నినాదంతో ముందుకు వెళుతున్న సిఎం కెసిఆర్‌ ఇప్పుడు ముందుగానే ఎన్నికలకు కూడా వెళ్లడం దాదాపు ఖాయమయ్యింది. అనేక పరిస్థితులు అంచనాలు వేశాక ఓ ఐదారు నెలల …

అతిగా ఊహించుకుంటున్న కాంగ్రెస్‌

ఎన్నికలు ముందు జరిగినా, తరవాత జరిగినా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వానికి ఇవి పరీక్ష కానున్నాయి. కేవలం కెసిఆర్‌ను విమర్శించడం ద్వారానే అవి ఎన్నికలకు వెళ్లాలి తప్ప తమ …

ఇమ్రాన్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించాలి

పాక్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డా పాత పద్దతులే ఉంటాయనడానికి కాశ్మీర్‌ అంశమే ప్రత్యక్ష ఉదాహరణ. ఆక్రమిత కాశ్మీర్‌ను గుప్పిట్లో పెట్టుకుని పాక్‌ చేస్తున్న …

కేరళలో శ్రమదానం చేసేందుకు పార్టీలు కదలాలి

వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ఆపన్నహస్తం అందించడంలో ఇప్పుడు దేశం యావత్తు ముందుండాలి. వరదలు కొచెం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పలుగూ …

పివికి కాంగ్రెస్‌ బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాలి

ఒక్క కారణం చాలు..తెలుగు వారంతా కాంగ్రెస్‌ను జట్టుకట్టి ఓడించడానికి.. తెలుగువారిని అవమానించిన కాంగ్రెస్‌ను మట్టి కరిపించడానికి…మళ్లీ తెలుగునేలపై వారికి నూకలు చెల్లేలా చేయడానికి పివి ఉదంతం ఒక్కటి …