ఎడిట్ పేజీ

దేవీప్రసాద్‌ ఓటమిపై ముక్కున వేలేసుకుంటున్న తెలంగాణవాదులు

తెలంగాణ స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమ నేతకు పట్టంకట్టిన తెలంగాణ ఓటర్లు మనసు మార్చుకున్నారా? కేసీఆర్‌ 9 నెలలపాలనపై జనం అసంతృప్తితో ఉన్నారా? హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ …

హక్కుల పరిరక్షణకు సుప్రీం పూచీ!

రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్చను హరించేలా ఉన్న చట్ట సవరణను భారత సర్వోన్నత న్యాయస్థానం అడ్డంగా కొట్టేసింది. పౌరులకుండే సమాచార హక్కులకు భంగం కలిగిస్తున్న సమాచార సాంకేతిక …

రాజధానిగా భూముల రగడ తీరేదెలా..?

రాజధాని భూసేకరణ విషయంలో ఏం జరుగుతుందో కానీ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు.  పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం జరగబోతోంది. మూడు పంటలు, నిత్యం …

అమరుడు లక్ష్మినారాయణకు జనంసాక్షి నివాళి

తెలంగాణపై ఆంధ్రా దొరల పెత్తనం. 69లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం, హైదరాబాద్‌ రక్తసిక్తం, బుల్లెట్లకు ఎదురొడ్డి నినదించిన విద్యార్థి లోకం, ప్రభుత్వ లెక్కలు నాలుగు వందలే. నాలాల్లో, …

మసకబారుతున్న మోడీ ప్రభ

సాధారణ ఎన్నికలకు ముందు ఆ తరవాత పరిస్తితులను బేరీజు వేసుకుంటే మోడీ హవా క్రమేపీ తగ్గుతోందని తెలుసుకోవచ్చు. ఆయన ప్రభ మసకబారుతుందన్న విమర్శలు మొదలయ్యాయి. ఇంత తక్కువ …

హైకోర్టు ఏర్పాటులో జాప్యం ఎందుకు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి తొమ్నిది నెలలు గడిచినా ఇంకా హైకోర్టును విభజించటంలో మాత్రం కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పటికే పలు బార్‌ అసోసియేషన్లు హైకోర్టు ఏర్పాటును …

ఇసుక బంగారమయ్యిందని బాధపడుతూ కూర్చుంటే ఎలా..?

ఇసుక బంగారమయ్యిందని అంటున్న వారు, ఇసుక ద్వారా వేలకోట్ల ఆదాయం సమకూరుతుందని అనుకుంటన్న వారూ అసలు విషయాలు మరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు ఇసుకకు ప్రత్యమ్నాయాల గురించి ఆలోచన …

మోదీ సర్కారు కార్పొరేట్‌ రాబందుల వైపేనా.!

యూపీఏ పదేళ్ల వరుస పాలనపై దేశ జనమంతా పీకలదాకా అసహనం వెల్లడిస్తున్న రోజులవి. అవినీతి పెచ్చరిల్లి కుంభకోణాలమయంగా మారిన కాంగ్రెస్‌ నేతృత్వ యూపీఏ రాజ్యాధికారంపై దేశవ్యాప్తంగా ఛీత్కారాలు …

వారసత్వ రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ బయట పడాలి..!

మునిగే పడవకు నావికుడు ఎవరైతే ఏంటి అన్న చందంగా కాంగ్రెస్‌ పరిస్థితి ఉంది. నాయకుడు అన్నవాడి ప్రతిభ అధికారంలో లేనప్పుడే తెలుస్తుంది. పగ్గాలు రాహుల్‌కు అందిస్తారని చేసుకుంటున్న …

సెలవులు కాదు కావాల్సింది చిత్తశుద్ధి!

ప్రజాస్వామ్య దేశంలో ప్రభువులకు ప్రజలపట్ల చిత్తశుద్ధి ఉంటేనే నాలుగు కాలాలపాటు ఏలగలుగుతారు. భారతదేశంలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ సూత్రం నూటికి నూరుపాళ్లు అచ్చుగుద్దినట్లు వర్తిస్తుంది. అనాదిగా …