ఎడిట్ పేజీ

హితవచనాలతో కాలుష్యాన్ని తొలగించలేం

ఓట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్‌ అన్న సూక్తి పాలకులకు కనువిప్పు కావాలి. పథకాలు ఎవరు ప్రకటించినా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వాటిని అమలు చేసే …

పదో తరగతి ఫలితాల్లో వెనుకబడిన జిల్లాలపై దృష్టిపెట్టాలి

పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన తొలి పదో తరగతి ఫలితాల్లో అనూహ్య మార్పులేమీ చోటుచేసుకోలేదు. గతంలో మాదిరిగానే ఫలితాల సరళి …

స్వచ్ఛ హైదరాబాద్‌

సరే స్వచ్ఛ తెలంగాణ మాటేంటి?మాహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛభారత్‌ రూపకల్పనకు కంకణబద్ధుడైన ప్రధాని మోదీ స్వచ్ఛభారత్‌ అభియాన్‌ పేరుతో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమానికి …

రౖౖెతులను సరైనరీతిలో ఆదుకోవాలి

కుండపోతగా కురుస్తున్న అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దయెత్తున రైతులకు అపార నష్టం వాటిల్లింది. పంఠ నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది.  అకాల వర్షాలతో ఆరుగాలం …

విచారణలో నిజాలు తేలేనా?

వరంగల్‌, నల్లగొండ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనలో వికారుద్దీన్‌ సహా ఐదుగురు ఖైదీలు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ను వికారుద్దీన్‌ తండ్రి హైమద్‌ తీవ్రంగా ఖండించారు. దీనిపై …

గుడిసెలల్ల బతుకీడ్చెటోళ్లు స్మగ్లర్లా?

బ్రేకింగ్‌..బ్రేకింగ్‌… ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌. 20 మంది స్మగ్లర్ల హతం. పోలీసులపై స్మగ్లర్లు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి పాల్పడినందుకే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసుల వెర్షన్‌. …

ఏదీ మహిళలకు భద్రత?

భారత దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గటంలేదు. నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒక సంథటన జరుగుతునే ఉంది. మహిళల …

ఇతర రాష్ట్రాల వాహనాలకు పన్ను నిర్ణయం సముచితం

తెలంగాణ సర్కారు ఇకపై ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలకు రవాణా పన్ను విధించేందుకు నిర్ణయం తీసుకుంది.  ఏప్రిల్‌ 1 నుంచి పన్ను వడ్డన అమలు చేస్తామని …

ముంపు మండలాలను ఏపీలో కలపడం రాజ్యాంగవిరుద్ధం

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ -3 ప్రకారం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలిపేసి కేంద్రం చేతులు దులుపుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ముంపు …

ఆప్‌ నుంచి వేటు పడింది, ఒంటరయ్యారు

దిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే ఆమ్‌ఆద్మీ పార్టీలో అసమ్మతికి తెరలేపిన నేతలు యోగేంద్రయాదవ్‌, ప్రశాంత్‌్‌్‌భూషణ్‌లను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగిస్తూ సంచలనాత్మక …