ఎడిట్ పేజీ

చైనానే మనకు ఆదర్శం కావాలి

ఆధునిక ప్రపంచంలో అభివృద్ది ఎంతన్నదానికన్నా ఆరోగ్యం ఎంతవరకు ఉందన్న ప్రశ్న ఉదయిస్తోంది. కొత్తకొత్త రోగాలు సవాల్‌ విసురుతున్నాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసం తపించే పరిస్థితులు దాపురించాయి. ఎన్నుడు …

పేరు మారితేనే ఉలికిపాటా ?

ఉన్నమాటంటే ఉలిక్కి పడ్డారన్నది సామెత.. ఇప్పుడు అదే జరుగుతోంది. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరును ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంనకు పెట్టారు. ఇదేదో పెద్ద …

అభివృద్ధి పేర పెత్తందారుల దురాక్రమణ

రాజరికం, ఫ్యూడల్‌, బానిస బంధనాలను తెంచుకొని సమాజం ప్రజాస్వామ్యం వైపు పరుగులు తీసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రభువులు. ప్రజలచేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే పాలిస్తారు. తరతరాలుగా గ్రామాల్లో …

ప్రపంచానికి సవాల్‌ విసురుతున్న ఎబోలా వైరస్‌

ఆధునిక ప్రపంచంలో అభివృద్ది ఎంతన్నదానికన్నా ఆరోగ్యం ఎంతవరకు ఉందన్న ప్రశ్న ఉదయిస్తోంది. కొత్తకొత్త రోగాలు సవాల్‌ విసురుతున్నాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసం తపించే పరిస్థితులు దాపురించాయి. ఎన్నుడు …

కాశ్మీర్‌ ప్రజల్లో భరోసా పెంచిన మోడీ పర్యటన

నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఈ మూడు నెల్లోల ఆయన ఆడంబరాలకు పోకుండా అభివృద్దిపైనే దృష్టి సారించారు. ఇందుకు విదేశాల్లో సైతం …

మోడీ హవా తిరోగమనం

గత సార్వత్రిక ఎన్నికలకు మూడునాలుగు నెలల ముందు ప్రారంభమైన నరేంద్ర మోడీ హవా సరిగ్గా ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే తిరోగమనం బాట పట్టింది. ఇటీవల నాలుగు …

నిజం మాట్లాడేందుకూ దమ్ము కావాలి

‘హైదరాబాద్‌, జమ్మూకశ్మీర్‌ భారతదేశంలో భాగం కావు, భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా బలవంతంగా ఈ రెండు దేశాలను తనలో విలీనం చేసుకుంది’ నిజామాబాద్‌ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర …

ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేయాలి

తెలంగాణ శాసనసభ కొలువుదీరింది. ప్రజల ఆరు దశాబ్దాల కల నెరవేరింది. ఈ రోజు కోసమే నాలుగున్నర కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నది. ఈ రోజు కోసం పది …

మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనెందుకు?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హంగూ ఆర్భాటాల పేరుతో అక్షరాల రూ.30 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. …

ఆదివాసీల రక్షణకు ఉద్యమించాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సంబరాలు జోరుగా సాగుతున్నాయి. మధ్యలో రైతు రుణమాఫీపై ఆంక్షల పేరుతో సంబరాలు కాస్త ఆందోళన రూపుదాల్చినా అవి సీమాంధ్ర పార్టీలు, మీడియా సృష్టిస్తున్నవేననే …