కరీంనగర్

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

కరీంనగర్‌ కలెక్టరేట్‌ , (జనంసాక్షి): అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, అమృతహస్తం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నడపాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ నాయకులు …

యథావిధిగా అంతర్గత పరీక్షలు

గడువు పొడిగించే యోచన ! గణేశ్‌నగర్‌, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ విద్యార్థులకు ముందుగ నిర్ణయించిన ప్రకారమే జరిగే అవకాశం ఉంది. ఈనెల 18 నుంచి …

కాంగ్రెస్‌ నేతల తీరుతోనే జలాల తరలింపు

ఎలిగేడు, న్యూస్‌టుడే: జిల్లాలోని కాంగ్రెస్‌ నేతల అసమర్థతతోనే శ్రీరాంసాగర్‌ జలాలను మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సొంత జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆరోపించారు. …

కారెం వ్యాఖ్యలకు నిరసనగా కలెక్టరేట్‌ ముట్టడి

కలెక్టరేట్‌: అట్టడుగున జీవిస్తున్న దళిత ఉపకులాలను వ్యతిరేకించే వారికి గుణపాఠం చెబుతామని తెలంగాణ ఎస్సీ ఉప కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల మల్లిఖార్జున్‌ హెచ్చరించారు. …

ముస్లిం మహిళల ఉపాధికి 56 శిక్షణ కేంద్రాలు

ఎమ్మెల్సీ పీర్‌ షబ్బీర్‌ అహ్మద్‌ మెట్‌పల్లి,(జనంసాక్షి): అర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లిం మహిళల సంక్షేమానికి జమియత్‌ ఉలెమాయె హింద్‌ సంస్థ కృషి చేస్తుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, …

కాంగ్రెస్‌ వెనక్కి తగ్గితే మళ్లీ ఉద్యమం

కొహెడ, కరీంనగర్‌ (జనంసాక్షి):తెలంగాణపై కాంగ్రెస్‌ వెనక్కి తగ్గితే మళ్లీ ఉద్యమం చేపడతామని తెరాస హుస్నాబాద్‌ నియోజకవర్గ బాధ్యులు వి. సతీశ్‌కుమార్‌ అన్నారు. పల్లెబాటలో భాగంగా ఆయన మండలంలోని …

అనాథ పిల్లలకు విద్యార్థుల చేయూత

ముకరంపుర, (జనంసాక్షి): అనాథ పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అల్ఫోర్స్‌ విద్యార్ధుల రూ.70 వేలు విరాళాలు సేకరించి నగరంలోని రెండు అనాథ ఆశ్రమాల్లోని చిన్నారుల వినియోగం కోసం …

రెండు వేల దీపం కనెక్షన్లల మంజూరు పత్రాల పంపిణీ

కమాన్‌పూర్‌: మండలానికి మంజూరైన రెండు వేల దీపం కనెక్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను బుధవారం రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు సత్తయ్య మాట్లాడుతూ …

రామలింగేశ్వరుని రథోత్సవం

ఇల్లంతకుంట: మండలంలోని జంగంరెడ్డిపల్లెలో మూడు రోజుల నుంచి జరుగుతున్న శ్రీ రామలింగేశ్వరుని కల్యాణోత్సవాలు బుధవారం రథోత్సవంతో ముగిశాయి. చుట్టుపక్క మండలాలతో పాటు నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలనుంచి ఉత్సవాలకు …

నేడు ‘మనబియ్యం’ పథకం ప్రారంభం

సుభాష్‌నగర్‌, (జనంసాక్షి): తెల్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ‘మన బియ్యం’ పథకాన్ని బుధవారం హైదారాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ …