కరీంనగర్

ఏటా రూ.100 కోట్లు

ఇంటిగ్రేటెడ్‌ యాక్షన్‌ కింద జిల్లాకు ఏటా రూ. 100కోట్లు మంజూరు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాకు రూ. 70కోట్లు మంజూరు కాగా మరిన్ని నిధులు రానున్నాయి. కాగా నక్సలైట్ల …

రక్తం పారిన నేల…నిధులు ఇవ్వకుంటే ఎలా…?

మేడిపల్లి: ఆ పల్లెలు నక్సల్స్‌ దాడులో ఉక్కిరి బిక్కిరయ్యేవి. పోలీసుల పదఘట్టనలతో భయం నీడన గడడిపేవి. అటు నక్సల్స్‌ ఇటు పోలీసుల నడుమ ప్రశాంత జీవనం ఎలా …

సూరారంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు

మాహదేవపూర్‌: సూరారం గ్రామంలో నలుగురు వ్యక్తులను హెచ్చరిస్తూ శుక్రరవారం రాత్రి మావోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్లు వెలిశాయి. గ్రామానికి చెందిన మడక ప్రతాప్‌, ములకల రమేష్‌రెడ్డి, నలుమాసుల సదాశివ్‌, …

దేశానికి ఆదర్శం మలుకనూర్‌ స్వకృషి డైయిరీ

భీమదేవరపల్లి, జూలై 27 (జనంసాక్షి) : ములుకనూర్‌ మహిళా సహకార డైయిరీ దేశానికి ఆదర్శ మని హుస్నాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ములుకనూర్‌ …

ఐకమత్యంతోనే.. సామాజిక ప్రగతి…

గోదావరిఖని, జులై 27 (జనంసాక్షి) : ఐక్యమత్యంతో సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎంపీ వివేకానంద అన్నారు. శుక్రవారం స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయ సమీపంలోని జామ …

బీటలు వారిన కలెక్టరేట్‌

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) : నగరం నడి బొడ్డున ఉన్న కలెక్టరేట్‌ వర్షంలో తడిసి ముద్దైంది. గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా …

ఏసీబీ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డికి ఘనంగా బదిలీ వీడ్కొలు

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) :  అవినీతి నిరోధక శాఖలో కరీంనగర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. కరీంనగర్‌ ఏసీబీలో ఇన్స్‌స్పెక్టర్‌గా పని చేసిన అంజిరెడ్డి …

సీమాంధ్ర సర్కార్‌ సహకారంతోనే విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 27 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రభుత్వం కల్పించిన రక్షణతోనే వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గత 23వ తేదీన సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టగలిగిందని …

హవ్వా..! ఇదేం బువ్వ ఈ బువ్వ మా కొద్దు

సెంటినరికాలనీ, జులై 27 (జనంసాక్షి) : పెద్దపల్లిలోని జేఎన్‌టీయూ వసతిగృహంలో అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందంటూ సెంటి నరికాలనీ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు శుక్రవారం ఆం దోళనకు …

వృత్తినైపుణ్యం పెంపొందించుటకే శిక్షణ తరగతులు

కరీంనగర్‌, జూలై 27 : గ్రామీణ విలేకర్లకు వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు శిక్షణ తరగతులు ఎంతో దోహదపడుతాయని శాతవాహన యూనివర్సిటీ వైస్‌-చాన్స్‌లర్‌ కె.వీరారెడ్డి అన్నారు. ప్రెస్‌ అకాడమి, …