కరీంనగర్

‘బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి…’

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా  శ్రీరాంపూర్‌ ఓసీపీ పేలుళ్ల ప్రభావంతో ప్రాణాలో కోల్పోయిన అసంపల్లి రోజా(11) కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని. పలు …

తప్పుడు నివేదికి ఇచ్చిన డిప్యూటీ సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 29 (జనంసాక్షి) : సిరిసిల్ల డివిజన్‌ పరిధిలోని గంభీరావ్‌పేటలో మూడెకరాల 20 గుంటలు ఆలంగిరి కబర్‌స్ధాన్‌ స్థలం విషయంలో సర్వే అండ్‌ లాండ్‌ …

‘గ్రామగ్రామాన అమరులను స్మరించండి’

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : ఆగష్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను గ్రామగ్రామన ప్రజలు ఘనంగా నిర్వహించాలని నిషిద్ధ మావోయిస్ట్‌ పార్టీ ఉత్తర తెలంగాణ …

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి

కరీంనగర్‌: జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. దీంతో శ్రీధర్‌బాబు కిందపడిపోయారు. మంత్రికి …

ఆత్మవిశ్వాసానికి మారుపేరు… – మనోనేత్రమే.. వారికి మార్గం…

గోదావరిఖని, జులై 28 (జనంసాక్షి) : వారికి కళ్లు కనిపించవు చెవులు వినిపించవు మాటలు రావు అయినా వారు ‘మనో’నేత్రంతో ప్రపంచాన్ని చూస్తున్నారు ఆలోచిస్తున్నారు సమాజాన్ని చదువుతున్నారు. …

అంతిమ యుద్ధానికి సిద్ధం కండి

కరీంనగర్‌, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాదనకై అంతిమ యుద్దానికి సిద్ధం కావాలని ప్రజలకు, జేఏసీ శ్రేణులకు టీజేఏసీ రాష్ట్ర కోఆర్డి నేటర్‌ పిట్టల …

మయన్మార్‌ మారణకాండపై వెల్లువెత్తిన నిరసన

కరీంనగర్‌, జూలై 28 (జనంసాక్షి) : మయాన్మార్‌లో ముస్లింలపై జరుగుతున్న మారణకాండను ఆపాలని కోరుతు మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ జస్టీస్‌, ఎస్‌ఐవో ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ …

తెలంగాణ కోసం పార్టీలకతీతంగా పోరాడాలి: ఎంపీ

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా పోరాడాలి అని ఎంపీ పొన్నం  ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామి విలువలు కాపాడాలంటే కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే తెలంగాణ …

ఆ రోడ్డు పూర్తయితే,..

మేడిపల్లి: సాధారణంగా నక్సలైట్ల ఉనికి పూర్తిగా తగ్గాలంటే రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలని ప్రభుత్వం భావించింది. అయితే మేడిపల్లి నుంచి చందుర్తి వరకు నిర్మించాల్సిన రహదారికి నిధుల కొరత …

ఏదీ చేయూత

మేడిపల్లి: మండలంలో జనశక్తి పీపుల్స్‌ వార్‌ నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అప్పట్లో నక్సలైట్ల చేతిలో 15మంది చనిపోగా, పోలీసుల ఎన్‌కౌంటర్లలో 10మంది వరకు నక్సలైట్లు మృతి …