కరీంనగర్

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య భరోసా

– పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి హుజూర్ నగర్,సెప్టెంబర్ 21 (జనంసాక్షి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య భరోసా అని హుజూర్ నగర్ …

*గ్రామ అభివృద్ధే లక్ష్యం- సర్పంచ్ బుచ్చమ్మ*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని పిల్లోనిగుడ సర్పంచ్ బుచ్చమ్మ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోగుడ గ్రామపంచాయతీ అనుబంధ …

నాచారం లో బతుకమ్మ చీరల పంపిణీ

నాచారం(జనంసాక్షి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాచారంలో కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ప్రారంభించారు. నాచారంలోని మూడు కేంద్రాలలో ఒకటి …

మునుగోడులో క్రికెట్ టోర్నమెంట్

మునుగోడు సెప్టెంబర్21(జనంసాక్షి): మండల కేంద్రంలో ఈనెల 27నుంచి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా మునుగోడులో  ప్రైమ్ మినిస్టర్ కప్ నిర్వహిస్తున్నట్లు …

శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు

హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి) రౌడీషీటర్లు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ …

*విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇవ్వాలి*

మునగాల, సెప్టెంబర్ 21(జనం సాక్షి): విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ గ్రామపంచాయతీ పరిధిలో ఇవ్వాలని మహాజన చైతన్య సమితి (ఎంసీఎస్) రాష్ట్ర అధ్యక్షులు బండారు నాగరాజు, ఎమ్మార్పీఎస్ …

బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగతిస్తున్నాం.

బహుజన రాజ్యాధికార యాత్రకు సంపూర్ణ మద్దతు. బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 21(జనంసాక్షి): బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా …

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

కౌన్సిలర్ కొంకటి నళిని దేవి హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి) విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వార్డ్ కౌన్సిలర్ కొంకటి నళిని దేవి అన్నారు.ఈ సందర్భంగా …

పెంచిన ఇంజ‌నీరింగ్ ఫీజుల‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలి.

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 21(జనం సాక్షి) రాష్ట్రంలోని పెంచిన ఇంజ‌నీరింగ్ ఫీజుల‌ను త‌క్ష‌ణ‌మే బేష‌ర‌తుగా త‌గ్గించాల‌ని ఎఐఎస్‌బి రాష్ట్ర ప్ర‌ధాన‌కార్య ద‌ర్శి గ‌వ్వ వంశీధ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని …

పెన్షనర్లకు కార్డులు అందజేసిన ఉప సర్పంచ్ ఫోరమ్ నియోజకవర్గ అధ్యక్షులు తట్టు నారాయణ

జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి )జహీరాబాద్ మండలంలోని ఆనెగుంట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కార్డులను నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు తట్టు …