కరీంనగర్

ఫ్యానుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

హుజూర్ నగర్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల ఓజో ఫౌండేషన్ కార్యాలయం నందు ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల …

గురవయ్య మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి): గురవయ్య మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల …

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి..

వసతుల కల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలి. – మండల ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రావు. ఊరుకొండ, సెప్టెంబర్ 12 (జనం సాక్షి): విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, మౌలిక …

గోవులు తరలిస్తున్న వారిపై కేసు

మునుగోడు సెప్టెంబర్12(జనంసాక్షి): గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.సతీష్ రెడ్డి తెలిపారు.శ్రీకాకుళం నుండి మునుగోడు మీదుగా హైదరాబాద్ కు డీసీఎంలో …

యోగా షెడ్ కు భూమి పూజ.

మల్లాపూర్ జనం సాక్షి సెప్టెంబర్:12 మండలంలోని వేంపల్లి,వెంకట్రావు పేట గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు మల్లాపూర్ మండల ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు గ్రామ …

మంపు బాధితులకు ఎన్టీఆర్ ఫౌండేషన్ చేయూత

మిర్యాలగూడ. జనం సాక్షి ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు సహాయం మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఆర్థిక సహాయంతో ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎడమ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన యువజన సేవ సభ్యులు

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 12,(జనం సాక్షి) : మండలంలోని తాటికొండ గ్రామంలో ఇటీవల రెం డు నెలల వ్యవధిలోనే భార్య భర్తలు రోడ్డ సత్య లక్ష్మి, రోడ్డ …

*హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ గా నరగోని శంకర్ గౌడ్ నియామకం హర్షం*

 మునగాల గౌడ సంఘ నాయకులు మునగాల, సెప్టెంబర్ 12(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలో గల శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్  …

దూర విద్యా విధానంలో ఓపెన్ పదో తరగతి మరియు ఇంటర్ అడ్మిషన్ల పొడగింపు

ములుగు బ్యూరో,సెప్టెంబర్12(జనం సాక్షి):- తెలంగాణ ఓపెన్ స్కూల్(TOSS) దూర విద్య విధానం లో చదువు మానివేసిన వారు,వారి  విద్యార్హతలు పెంపొందించుకోవడానికి అడ్మిషన్ పొందుటకు అపరాధ రుసుము లేకుండా …

పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ఎస్.కృష్ణ ఆదిత్య. ములుగు బ్యూరో,సెప్టెంబర్12(జనం సాక్షి):- పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అధికారులు ఆదేశించారు. సోమవారం …