ఆదిలాబాద్

పిచ్చికుక్కల దాడిలో 45 గొర్రెలు మృతి

చిర్యాలటౌన్‌, జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని రంగపేట గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్కలు దాడిలో 45 గొర్రెలు మృతి చెందాయి. ఈ సందర్భంగా గొర్రెల యజమాని కొమిరే …

వికటించిన సూదిమందు

ఆసుపత్రి ఎదుట మృతిడి బంధువుల ఆందోళన మంచిర్యాలటౌన్‌ , జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సూదిమందు (ఇంజక్షన్‌) వికటించడంతో పడిగెల తిరుపతి మృతిచెందారని …

వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలి

కాగజ్‌నగర్‌: ప్రభుత్వం వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన ఆందోళన శనివారం కి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు ర్యాలీ, …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

సారంగపూర్‌: మండల కేంద్రానికి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆడెల్లి గ్రామానికి చెందిన గంగయ్య, కేసరపల్లి గ్రామానికి చెందిన …

భైంసాలో మెగా లోక్‌ అధాలత్‌

భైంసా: పట్టణ జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి డీవీ నాగేశ్వరరావు మెగా లోక్‌ అధాలత్‌ను ప్రారంభించారు. అనవసరమైన అవేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించి వివాదాలకు దూరంగా …

ఘనంగా సామూహిక వివాహాలు

బోధ్‌: బోధ్‌ మండలంలోని రెడ్లపల్లి గ్రామంలో మహదేవ్‌ సొసైటీ ఆధ్వర్యంలో పది జంటలకు ఘనంగా సామూహిక వివాహాలను జరిపించారు. ఈ సందర్భంగా మహదేవ్‌ సంఘం అధ్యక్షుడు మీస్రం …

గుండెపోటుతో ఈఈ మృతి

ఆదిలాబాద్‌ (పట్టణం): గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రపంచ బ్యాంకు కార్యాలయ ఈఈగా పనిచేస్తున్న కిషన్‌రావు (56) శుక్రవారం ఆదిలాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్‌కు చెందిన …

ఇంటర్‌ పరీక్షా కేంద్రాల తనిఖీ

లక్కిశెట్టిపేట: పట్టణంలో జరుగుతున్న ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను శుక్రవారం ప్లెయింగ్‌ స్వ్కాడ్‌ బృందం తనిఖీ చేసింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థిని డీబార్‌ …

బాలికల క్రీడా సమ్మేళనం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌మిల్లు క్రీడా మైదానంలో ప్రాథమిక స్థాయి బాలికల క్రీడా సమ్మేళనం నిర్వహించారు. నియోజక వర్గంలోని పలు మండలాల విద్యార్థినులు హాజరయ్యారు.

16నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం

కాగజ్‌నగర్‌: ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వవిద్యాలయం ఈ నెల 16నుంచి 19 వరకు పట్టణంలోని సిర్పూర్‌ పేపరుమిల్లు వెల్సర్‌ సంక్షేమ ఫంక్షన్‌ హాల్‌లో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్వదర్శనం నిర్వహిస్తున్నట్లు …