ఆదిలాబాద్

చూచిరాతకు పాల్పడిన విద్యార్థులు డిబార్‌

చెన్నూరు రూరల్‌: మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం గ్రూప్‌ పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 5 మంది విద్యార్థులను డిబార్‌ …

యాదగిరికి తెదేపా శ్రేణుల నివాళులు

ఆదిలాబాద్‌, విద్యావిభాగం: తెదేపా సీనియర్‌ నేత ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి మృతికి సంతాప సూచకంగా ఆదిలాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం సంతాపసభను ఏర్పాటు చేశారు. ఆయన …

ఇంద్రవెల్లిలో బంద్‌

ఇంద్రవెల్లి: ఆదివాసుల ఆరాధ్యదైవం బేతాల్‌ దేవుడి జండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో …

రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

కాగజ్‌నగర్‌ : వచ్చే నెల 25,26,27 తేదీల్లో నిర్వహించనున్న రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ను గెలిపించాలంటూ ఆ సంఘం జోనల్‌ …

జాతీయ స్థాయిలో విద్యార్థి ప్రతిభ

బెల్లంపల్లి పట్టణం: పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఈ నెల 19 నుంచి 22 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి సతక్‌ తక్రా పోటీల్లో బెల్లంపల్లి విద్యార్థి ఎస్కే సుమేర్‌ …

రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

తాంసీ: గత రెండు రోజుల క్రితం తాంసీ మండలం బెలసరి రాంపూర్‌కు చెందిన రైతు పి.ప్రకాశ్‌ ఇళ్లు విద్యుదాఘాతంతో కాలి బూడిదయ్యింది. ఆదివారం ఇండియా రెడ్‌క్రాన్‌ సొసైటీ …

క్షయ నివారణ దినం సందర్భంగా ర్యాలీ

కాగజ్‌నగర్‌: క్షయవ్యాధి నివారణ దినం సందర్భంగా కాగజ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి ప్రారంభమై ప్రధాన …

కిశోర బాలికలకు బియ్యం అందజేత

ఇంద్రవెల్లి: మండలంలోని ధనురాబి గ్రామంలో సబల పథకం కింద కిశోర బాలికలకు బియ్యం, కోడిగుడ్ల, మంచి నీటి ప్యాకెట్లను అంగన్‌వాడీ కార్యకర్త అర్జున ఇంద్రాబాయి సరఫరా చేశారు.ఒక్కో …

నీటి పొదుపు పాటించాలి

ఆదిలాబాద్‌: మానవాళి మనుగడకు నీటి అవసరం ఎంతో ఉందని దాన్ని పొదుపు చేయడం నేర్చుకోవాలని భూగర్భ శాఖ ఉపసంచాలకులు కుమారస్వామి అన్నారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో నీటీ …

పోలీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా

విద్యావిభాగం: పట్టణంలోని పోలీసు పెరేడ్‌ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్‌మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాను జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ …