ఆదిలాబాద్

నరసింహారెడ్డికి ఘనస్వాగతం పలికిన కార్మికులు

కాగజ్‌నగర్‌: పట్టణం రైల్వేస్టేషన్‌లో తెరాస పొలిట్‌ బ్యూరో సఖ్యడు నాయని నరసింహారెడ్డికి శుక్రవారం ఘనస్వాగతం పలికారు. అనంతరం స్టేషన్‌ నుంచి స్థానిక తెరాస కార్మిక కార్యాలయం వరకు …

భట్టుపల్లిలో పీహెచ్‌సీ సేవలు ప్రారంభం

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని భట్టుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాన్ని సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నెన్నెల వీఆర్‌వోపై ఏసీబీ దాడి

నెన్నెల: నెన్నెల మండలకేంద్రంలో వీఆర్‌వోగా పనిచేస్తున్న మహ్మద్‌ ఇక్బాల్‌ దండి రాజు అనే వ్యక్తి దగ్గర్నుంచీ విరాసత్‌ పట్టాకోసం రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ …

ఇందిరమ్మ ఇళ్ల కోసం వినతి

కెరమెరి: ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేయాలని కెరమెరి మండలం లోని పాటగూడ గ్రామస్థులు మంగళవారం తహశీల్దార్‌ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో శశికళకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. గ్రామస్థులకు తెరాస …

కార్మికుల సంఘం ఎన్నికలు నిర్వహించాలి

కాగజ్‌నగర్‌: సిర్‌పూర్‌ పేవరు మిల్లులో గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు సహాయ కార్మికుల …

నేటి నుంచి ఏకోపాధ్యాయులకు శిక్షణ వర్గ

ఇచ్చోడ, న్యూస్‌టుడే: గుడిహత్నూర్‌ మండలం శాంతాపూర్‌ రామ మందిరం వద్ద ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల ఏకోపాధ్యాయ పాఠశాలల పూర్తి సమయ కార్యకర్తలకు సోమవారం నుంచి శిక్షణ …

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: 0-5 సంవత్సరాల ప్రతి చిన్నారికి తప్పకుండా పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కోరారు. ఆదివారం స్థానిక …

బాసరలో రెవెన్యూ ఎండోమెంట్స్‌ ముఖ్యకార్యదర్శి

బాసర-మామడ, న్యూస్‌టుడే: సరస్వతీ అమ్మవారిని రెవెన్యూ ఎండోమెంట్స్‌ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్‌ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ముత్యాలరావు …

కోలిండియాక్రికెట్‌ఏర్పాట్ల పరిశీలన

రామకృష్ణాపూర్‌, న్యూస్‌టుడే:రామకృష్ణాపూర్‌ పట్టణంలోని ఠాగూర్‌ మైదానంలో కోలిండియా క్రికెట్‌ పోటీల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం క్రీడాసంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్‌ సంఘం …

విద్యావలంటీర్ల సమావేశం

కెరమెరి: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం మండలంలోని విద్యావలంటీర్ల సమావేశం నిర్వహించారు. గత నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంపై అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం …