ఆదిలాబాద్

నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు

కాగజ్‌నగర్‌: సడక్‌బంద్‌ ముందస్తులో భాగంగా పలువురు ఐకాస, తెరాస నాయకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ పృథ్వీధర్‌రావు మాట్లాడుతూ సడక్‌ బంద్‌ సందర్భంగా పట్టణంలో ఎలాంటి …

కూరగాయల మార్కెట్‌ వేలం శుక్రవారానికి వాయిదా

కాగజ్‌నగర్‌: మున్సిపాలిటీలో గురువారం నిర్వహించాల్సిన కూరగాయల మార్కెట్‌ ఆస్తి పన్ను వసూలు వేలాన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు మున్సిపల్‌ కమిషన్‌ రాజు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యల …

నేటి నుంచి వస్త్ర వ్యాపారుల రిలే నిరాహార దీక్షలు

కాగజ్‌నగర్‌: వస్త్రాలపై వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ స్థానిక వస్త్ర వ్యాపారులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెంకన్న …

పగలు వడ్డీవ్యాపారం.. రాత్రిపూట దోంగతనాలు

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఓ అంతర్‌ జిల్లా నేరస్ధుణ్ని పేట్‌ బషిరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసీ అతని వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే సోత్తు …

ఘనంగా వీడ్కోలు సమావేశం

అచ్చలాపూర్‌(తాండూర్‌),న్యూస్‌టుడే: తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్ధులకు సోమవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు సాంస్కృతిక …

ఘనంగా వీడ్కోలు సమావేశం

అచ్చలాపూర్‌(తాండూర్‌),న్యూస్‌టుడే: తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్ధులకు సోమవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు సాంస్కృతిక …

రిమ్స్‌లో ర్యాగింగ్‌ భూతం

రిమ్స్‌,న్యూస్‌టుడే: ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కళాశాలల్లో చేరుతున్న వారి పట్ల తోటి విద్యార్ధులే ర్యాగింగ్‌ పేరిట తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. …

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

బోద్‌: బోధ్‌ మండలంలోని బాబెర తాండాకు చెందిన జావెద్‌ సాకారం(35) ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 30న జావెద్‌ సోదరి …

అటవిసంరక్షణకు సహకరించాలి : అన్నాహజారే

చంద్రపూర్‌ (బల్లార్ష), జనంసాక్షి : నానాటికీ తరగిపోతున్న అటవీసంపదను రక్షించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు అటవీ పరిసర గ్రామాల ప్రజలు నడుంబిగించాలని ప్రఖ్యాత సహజ సేవకులు అన్నాహజారే అన్నారు. …

ఎట్టకేలకు అంగన్‌వాడీలకు పారితోషికాలు

కలెక్టరేట్‌, జనంసాక్షి: ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తూ బూత్‌ లెవల్‌ అధికారులుగా వ్యవహరించిన అంగనవాడీ కార్యకర్తలకు ఎట్లకేలకు వారికి రావాల్సిన పారితోషికాలను అధికారులు చెల్లించారు. శనివారం …