ఆదిలాబాద్

బేగామలో విద్యార్థుల వీడ్కోలు సభ

బజార్‌హత్నూర్‌: మండలంలోని బేగామ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తొమ్మిదో తరగతి …

వెల్లూరులో అగ్నిప్రమాదం

రూ.5లక్షల ఆస్తి నష్టం జెజ్జూరు: మండలంలోని వెల్లూరి గ్రామంలో చౌదరి గోపాల్‌కు చెందిన ఇల్లు బుధవారం తెల్లవారు జామున విద్యుదాఘాతానికి గురై దగ్థమయ్యింది. ఈ మంటల్లో వంద …

నిర్మల్‌లో వైకాపా ఆవిర్భావ వేడుకలు

నిర్మల్‌: నిర్మల్‌లో మంగళవారం వైకాపా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన …

విద్యా వైజ్ఞానిక మేళా ప్రారంభం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక మేళాను మున్సిపల్‌ కమిషనర్‌ రాజు ప్రారంభించారు. విద్యార్థులు పలు స్టాళ్లను ఏర్పాటు చేయగా వివిధ …

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

హీరపూర్‌ (ఇంద్రవెల్లి), న్యూస్‌టుడే: ఇంద్రవెల్లి మండలం హీరపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆత్రం రాధ రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రత్యేక …

కోర్టుకు హాజరుకాని అక్బరుద్దీన్‌

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిర్మల్‌ టౌన్‌, న్యూస్‌టుడే: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మంగళవారం నాటి విచారణకు హాజరుకాలేదు. గతంలో జరిగిన విచారణ మేరకు …

ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి

ఆదిలాబాద్‌: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్‌ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా …

అగ్నిప్రమాదంలో మహిళ మృతి

బైంసా: పట్టణంలోని బట్టిగల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మహిళ మృతి చెందారు. బటిగలిలోని అష్వాక్‌, జరీనాభాను తమ కుమారుడితో కలిసి ఇంటో ఉండగా విద్యుత్తు లేకపోవడంతో క్యాండిల్‌ వెలిగించుకున్నారు. …

ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి

ఆదిలాబాద్‌: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్‌ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా …

ట్రాక్టర్‌ బోల్తా… ఇద్దరు చిన్నారుల మృతి

ఆదిలాబాద్‌ : జైనాథ్‌ మండలం పెండెల్‌వాడలో ఇసుక ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప …