ఆదిలాబాద్

16 నుంచి బాసరలో నవరాత్రులు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9: దసరా నవరాత్రులను పురస్కరించుకుని జిల్లాలోని బాసర సర్వపతి ఆలయంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16 నుండి 24 వరకు జరిగే …

నవంబర్‌ 1న విద్రోహదినంగా..

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించి నవంబర్‌ 1వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ రైతుల వేదిక పిలుపునిచ్చింది. నవంబర్‌1న జరిగే కార్యక్రమాల్లో …

శాపంగా మారిన ప్రకృతి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9 జిల్లా రైతులకు ప్రకృతి శాపంగా మారింది. ప్రతి ఏడాది ఏదో సమస్య రైతులను పీడిస్తూనే ఉంది. వాతావరణంలో ప్రతి కూల పరిస్థితుల ప్రభావం …

ప్రపంచశాంతి కోరుతూ పాదయాత్ర చంద్రబాబు

ఆదిలాబాద్‌ : ప్రపంచ శాంతిని కోరుతూ మహారాష్ట్ర వాసులు చేపట్టిన పాదయాత్ర ఈరోజు ఆదిలాబాద్‌ పట్టణానికి చేరుకుంది ఔరంగాబాద్‌ జిల్లా పైఠాన్‌ గ్రామానికి చెందిన 20మంది సభ్యుల …

అన్నదాతలూ అధైర్యపడొద్దు

తలమడుగు : పంట దిగుబడి  రాలేదని మనస్తాపం  చెంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని .జిల్లా కాంగ్రెస్‌ మాజీ మాహిళా అధ్యక్షురాలు గండ్ర సుజాత అన్నారు మంగళవారం తలమడుగులో …

రైతుల నష్టపరిహారం కోసం ఆందోళన

ఇచ్చోడ :మండలంలోని కేశవ గ్రామ రైతులు నష్టపరిహారం కోనం వ్వవసాయ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు నష్ట పరిహారం ఇప్పిస్తామని ఆదర్శ రైతులు తమ వద్ద డబ్బులు …

హైచ్‌ఐసీసీ ప్రాంగణం ఎగ్జిబిషన్‌ సిబ్బంది

దరాబాద్‌ అంతర్జాలీయ జీవ వైవిధ్య సదస్సుజరుగుతున్న హైచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సిబ్బంది అందోళనకు దిగారు హైటెక్స్‌ ఎండీని హౖెెచ్‌ఐసీసీ ప్రాంగణంలోకి అనుమంతించలెదని స్టాళ్లకు తాళాలు …

ఇద్దరు మవోయిస్టుల లొంగుబాటు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ ఎస్పీ త్రిపాఠి ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన మావోయిస్టులు తాము ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు తెలియజేశారు.

బస్సు -అటో ఢీ : పదిరందికి గాయాలు

  ముదోల్‌ : ముదోల్‌ సమీపంలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – అటోని ఢీకోనడంతో పదిమందికి గాయాలయ్యాయి. అటో ముదోల్‌ నుంచి బాసర …

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను పరిశీలించిన

– మాజీ పీసీసీ చీఫ్‌ డిఎస్‌ నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 : ప్రాణహిత- చేవెళ్ల్ల పనులను పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ సోమవారం నాడు నిజామాబాద్‌ మండలం …