ఆదిలాబాద్

ఉద్యమంతోనే సాధించుకుంటాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : చర్చలతో కాలయాపన చేయకుండా ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఐకాస నేతలు పిలునిచ్చాయి. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన  రీలేనిరహాదీక్షలు …

పదవుల రక్షణకే ప్రాధాన్యత..: రమేష్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పదవులు కాపాడుకోవడంలో నిమగ్నమైనారని  ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ …

సంక్షోభంలో వ్యవసాయ రంగం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 :జిల్లాలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిందని ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడంతో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిల్లో లేరని అఖిలపక్ష నాయకులు ఆందోళన …

వెల్లువెత్తిన హర్షాతీరేకం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : గిరిజనుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు కొమరం భీం  కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పింది. విగ్రహం ఏర్పాటుపై జిల్లా గిరిజనులతోపాటు …

గోడ పత్రిక అవిష్కరణ

  కాగజ్‌నగర్‌ : జమాతే ఇస్లామీ హింద్‌- కాగజ్‌నగర్‌ శాఖ అద్వర్యంలో మహ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర ప్రచార ఉద్యమాన్ని ఈ నెల 5నుంచి 14 వరకు …

ఈ నెల 12 నుంచి తెలంగాణ క్రికెట్‌ టోర్నీ

  ముదోల్‌ : మండలంలోని తరోడ గ్రామంలో ఈ నెల 12 నుంచి తెలంగాణ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సీహెచ్‌ అనిల్‌, వాజిద్‌ అహ్మద్‌ ఒక …

గ్రామాల్లో ప్రబలుతున్న జ్వరాలు

  బజాంహత్నూర్‌ : మండలంలోని గోకోండ, ఏసాపుర, తుర్కపల్లి, బూతాయి తండా గ్రామాల్లో జ్వరాలు విజృంబిస్తున్నాయి. దీంతో ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల …

యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

బజారహత్నూర్‌ : మండలంలోని కోత్తపల్లి గ్రామానికి చెందిన భీమ్‌రావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మోసగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వదిలేయడంతో …

1007 వ రోజుకు చేరుకున్న తెలంగాణ దీక్షలు

  విద్యానగర్‌ పత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా జిల్లా కేంద్రంలో ఐకాస అధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు అదివారం నాటికి 1007 కు చేరుకోంది. ఈ …

సమస్యల పరిష్కారం కోరుతూ 16 న ధర్నా

  తనమడుగు : అశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 16 న తనమడుగు తహశీల్దార్‌. కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు అశా వర్కర్ల …