మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన జంగంపెల్లి రమేష్ స్వామి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ని అయ్యప్ప సన్నిధానంలో బిక్షకు ఆహ్వానించారు.ఆదివారం …
గురువారం నల్గొండ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి నివాసంలో కలిసి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తక బహుకరణ చేసిన …
కొండమల్లేపల్లి డిసెంబర్ 15జనం సాక్షి న్యూస్ : ఈరోజు స్థానిక కొండమల్లేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల …
వాహనదారులు వాహనానికి సంబందించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని ఖానాపూర్ ఎస్ఐ ఆర్.శంకర్ అన్నారు. గురువారము పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు …
నేరడిగొండడిసెంబర్13(జనంసాక్షి):మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన బుక లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం …
నెరడిగొండడిసెంబర్7(జనంసాక్షి):మండల జడ్పిటిసి అనిల్ జాధవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర దేవాదాయ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి …