Main

సన్నాలు వేయమని మొహం చాటేస్తే ఎలా

సన్నవడ్లకు రూ.2500 ధర చెల్లించాల్సిందే: పొన్నం కరీంనగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతులు సన్నవడ్లు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్‌ వాటి కొనుగోలు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ …

బండి సంజయ్‌కు సలైన్‌ ఎక్కించిన వైద్యులు – దీక్ష భగ్నం

కరీంనగర్‌,అక్టోబరు 27(జనంసాక్షి):తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ నిర్బంధ దీక్షను పోలీసులు భగ్నమైంది అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి(అక్టోబర్‌ 26) …

రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం

మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని రేషన్‌ కార్డు దారులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల …

దుబ్బాకలో ప్రజలను భయపెడుతున్నారు

ఓటేయకుంటే పథకాలు ఊడుతాయని బెదరింపులు కరీంనగర్‌లో సంజయ్‌ను పరామర్శించిన డికె అరుణ ప్రధాని కళ్లు తెరిస్తే కెసిఆర్‌ జైలుకే అన్న బాబూ మోహన్‌ కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): కరీంనగర్‌లో బండి …

పండగ ప్రయాణికులకు తప్పని తిప్పలు

కరీంనగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దసర పండగ సందర్భంగా కొద్దోగొప్పో మంది జిల్లాలకు వెళ్లాలనుకున్న  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కారోనా కారణంగా  బస్సులు బంద్‌ ఉండటంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. …

ఇద్దరు పిల్ల‌లు తల్లి ఆత్మహత్య

కరీంనగర్‌,మార్చి23(జనం సాక్షి ): జిల్లాల్లో విషాద ఘటన నెకొంది. హుజురాబాద్‌ ఎస్సార్‌ ఎస్పి క్వాలో రెండేళ్ల పాప మృతదేహం భ్యమైంది. పోలీసు తెలిపిన వివరా ప్రకారం కరీంపేటకు …

కొండగట్టులో ఏటా తాగునీటి ఎద్దడి

వేసవిలో మరింత తీవ్రం కానున్న సమస్య జగిత్యా,మార్చి17  (జనంసాక్షి):  కొండపైన తాగునీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. యేటా హనుమాన్‌ జయంత్యుత్సవాకు ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించాల్సిన పరిస్థితి …

దగాపడ్డ తెలంగాణను మరింత దగా చేశారు

కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శ కరీంనగర్‌,నవంబర్‌27  (జనంసాక్షి) : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ …

తహసీల్దార్‌ కార్యాలయంలో రైతుహల్‌చల్‌

– కంప్యూటర్‌పై పెట్రోల్‌ చల్లి అధికారులకు బెదిరింపులు – అదుపులోకి తీసుకున్న పోలీసులు – కరీంనగర్‌ జిల్లాలో ఘటన కరీంనగర్‌, నవంబర్‌19(జనం సాక్షి) : విజయారెడ్డి ఉదంతం …

ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు

మద్దతు ధరలకే అమ్ముకోవాలన్న ఎమ్మెల్యే జనగామ,నవంబర్‌4 (జనంసాక్షి) : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ధాన్య కొనుగోళ్లకు ఎక్కడిక్కడ ఏర్పాట్లు …