Main

మృతుల కుటుంబాలకు ఎంపిపి పరామార్ష

మండల కేంద్రమైన తాడిచర్లలోని చొప్పరి రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ యూత్ నాయకుడు బొబ్బిలి రాజు, టియుడబ్ల్యూ జె …

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) ఆధ్వర్యంలో మండలంలోని పెద్దతూండ్ల, అడ్వాలపల్లి గ్రామాల్లో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  పిఎసిఎస్ చైర్మన్ …

పదివేల ఆర్థిక సహాయం

జనం సాక్షి కథలాపూర్ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారికి 2000-2001 పదవ తరగతి బ్యాచ్ పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళితే కథలాపూర్ మండలం సిరికొండ …

పి ఈ టి ఏ జిల్లా అధ్యక్షులుగా దేవత ప్రభాకర్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 22 (జనంసాక్షి). పి ఈ టి ఏ జిల్లా అధ్యక్షులుగా దేవత ప్రభాకర్ ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా …

అర్హులైన పోడు రైతులకు న్యాయం చేయాలి

అర్హులైన పోడు దారులందరికి న్యాయం చేయాలని మండలంలోని నాచారం గ్రామం ఆర్ఓఎఫ్ఆర్ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి, జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం వారు …

ఎస్ఎఫ్ఐ 17వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి….

కరీంనగర్ టౌన్ నవంబర్ 21(జనం సాక్షి) భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 నుండి 16 వరకు తెలంగాణ రాష్ట్రంలో …

పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుడికందుల సత్యం

కరీంనగర్ టౌన్ నవంబర్ 21(జనం సాక్షి) నవంబర్ 20వ తేదీన నల్లగొండ జిల్లాలో తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (CITU) రాష్ట్ర ప్రథమ మహాసభల్లో రాష్ట్ర …

విద్యార్థులకు వైద్య పరీక్షలు-ఆయుష్ వైద్య అధికారిని సంధ్యారాణి.

శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 19 మోడల్ స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు శనివారం నిర్వహించినట్లు ఆయుష్ వైద్య అధికారిని సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా వైద్య …

మరుగుదొడ్డిని వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి-ఎంపీడీవో పద్మావతి

సైదాపూర్ జనం సాక్షి నవంబర్19మరుగుదొడ్డి నిర్మించుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాడుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంపీడీవో పద్మావతి కోరారు. శనివారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్ల …

అన్నదాత వరి గోస… ప్రారంభం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు.

యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య యాలాల నవంబర్ 19(జనంసాక్షి)ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్మకం సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనడానికి …