కరీంనగర్

రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లక్ష్యంగా శ్రమించాలి

కలిసికట్టుగా ఎంఐఎం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి పెద్దపల్లి, రామగుండం నేతలకు సభ్యత్వ నమోదు బుక్కులను పంపిణీ చేసిన పార్టీ ఎన్నికల పరిశీలకుడు గులాం …

రక్తం కొరత ను తీర్చండి.. సింగరేణి జిఎం కు వినతి…

శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జి.యం సంజీవరెడ్డి కి తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలకు, గర్భిణీ స్త్రీలకు కిడ్నీ డయాలసిస్ …

జనగామలో చెల్లని కాసుగా పొన్నాల

కాంగ్రెస్‌ టిక్కెట్‌ రాదన్న ప్రచారం ముమ్మరం ప్రచారంలో దూసుకుపోతున్న కొమ్మూరి ప్రతాప  రెడ్డి మరోమారు బిసి కార్డు ప్రయోగించిన లక్ష్మయ్య జనగామ,సెప్టెంబర్‌1 జనం సాక్షి :  మాజీ పిసిసి …

బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ : మంత్రి గంగల కమలాకర్

కరీంనగర్‌ : బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించడం అనేది నిరంతర ప్రక్రియ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు. శుక్రవారం …

ప్రభుత్వం క్రీడలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తుంది

చదువుతో పాటు క్రీడల్లోను రాణించేలా పిల్లలను పోత్సహించాలి జిల్లా కలెక్టర్ డాః బి. గోపి కరీంనగర్ జిల్లా (జనం సాక్షి): రాష్ట్రంలో క్రీడలకు మంచి సౌకర్యాలు ఉన్నాయని, పిల్లలకు చిన్నతనం నుండే  వారి …

ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమం

కరీంనగర్ జిల్లా  : ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమంలో మాట్లాడుతున్న  జిల్లా కలెక్టర్ బి గోపి, సిపి సుబ్బారాయుడు, …

మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు

జగిత్యాల  జనం సాక్షి : సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌(Minister Koppula) …

గోదావరిని ముంచేస్తున్న కాలుష్యం

పట్టణాల మురికి.. పరిశ్రమల వ్యర్థాలతో నష్టం ప్రమాద ఘంటికలను పట్టించుకోని ప్రజలు కరీంనగర్‌/రాజమండ్రి,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : గోదావరి ప్రారంభం నుంచి సముద్రంలో కలిసేవరకూ అనేకచోట్ల …

కులవృత్తులకు పూర్వవైభవం..మంత్రి గంగుల

కరీంనగర్‌: కాంగ్రెస్‌, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల …

చెన్నమనేనికి కీలక పదవి

వేములవాడ (జనం సాక్షి) : తెలంగాణలో పొలిటికల్‌ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను …