కామారెడ్డి

ఆత్మీయ నాయకుని జన్మదిన వేడుకలు…

కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / మంగళవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు,దన్నసరి సొసైటీ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు …

ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి…

 కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 20(జనం సాక్షి):దేవాదాల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ …

చిల్లరా రాజకీయాలు మానుకో పుట్ట మధు

జిల్లా కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు,దుర్గయ్య. మహాదేవపూర్. సెప్టెంబర్20 (జనంసాక్షి) కసాయిమనిషికి నిర్వచనం పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు నే అని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంచినీళ్ల …

కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడిగా కంచర్ల లింగం గుప్త

ఎల్లారెడ్డి  19 సెప్టెంబర్  జనం సాక్షి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల లింగం గుప్త ప్రముఖ వ్యాపార వేత్త కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల …

కవి సంతోష్ కుమార్ కు ఘన సన్మానం!

ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్ (జనంసాక్షి) జాతీయ సమైక్యతా వత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న …

పండుగ పూట పస్తులు లేనా….?

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ** వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్ మానకొండూరు, ఆర్.సి, సెప్టెంబరు 20( జనం సాక్షి)   …

*రేపాల పిహెచ్సి అభివృద్ధికి నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం*

మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెరాస మునగాల మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ అన్నారు. మండల …

బాస‌ర స‌ర‌స్వ‌తి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ బ్యూరో, సెప్టెంబ‌ర్ 20:జనంసాక్షి,, సెప్టెంబ‌ర్ 26 వ తేదీ నుండి అక్టోబర్ 5  తేదీ వరకు బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తీ  దేవీ శరన్నవరాత్రుల‌ (దసరా) మహోత్సవాల …

చేప పిల్లల పెంపకం వాటి యాజమాన్య పద్ధతులు పై అవగాహన.

నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్.అంతర్జాతీయ ఎరువుల అభివృద్ధి సంస్థ ఇక్రిశాట్ హైదరాబాద్ వారి అధ్వర్యంలో రంగా రెడ్డి,మెదక్,మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మత్స్య రైతుల బృందంనకు చేపల పెంపకం పై  అవగాహన …

తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్ రెన్స్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 జనంసాక్షి; తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్ రెన్స్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కామారెడ్డి నియోజక వర్గ తెరాస …