కామారెడ్డి

కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడిగా కంచర్ల లింగం గుప్త

ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్ జనం సాక్షి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల లింగం గుప్త ప్రముఖ వ్యాపార వేత్త కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల …

విఅర్ఎల న్యాయమైన డిమాండ్ లు వెంటనే నెరవేర్చాలి..

డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు వి అర్ ఎ లు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు.. – వారం రోజుల్లో సమస్య పరిష్కరించక పోతే బీజేపీ ఆద్వర్యంలో …

కబ్జా చేయలేదు- డబ్బులు పెట్టే కొనుగోలు చేశా…

ఇల్లు పర్మిషన్ కు 5 లక్షలు అడిగిన సర్పంచ్ – ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 జనంసాక్షి; కామారెడ్డి జిల్లా :దోమకొండ మండల …

జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు ప్రజల సమస్యలపై స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉంది

-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 (జనంసాక్షి); ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ …

మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉంది కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 19 (జనంసాక్షి); మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. …

బాధిత కుటుంబాలకు అప్పన్న హస్తం

అండగా నిలుస్తున్న జడ్పిటిసి శివ్వంపేట సెప్టెంబర్ 19 జనంసాక్షి : మండలంలో ఎవరికి ఏ ఆపద ఆ బాధితు కుటుంబాల పక్షాన అండగా నిలుస్తూ, వారిలో మనోస్థైర్యం …

క్రీడా మైదానాలను పరిశీలించిన ఎంపిడివో మల్లికార్జున్ రెడ్డి

ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్ జనం సాక్షి మండలం లోని పలు గ్రామపంచాయతీల ను సందర్శించారు గ్రామపంచాయతీ లైన వెల్లుట్ల నందు క్రీడా ప్రాంగణమును పరిశీలించారు మరియు వెంకటాపురం …

కామారెడ్డి సిఎస్ఐ జీవనీకేతన్ హైస్కూల్ విద్యార్థుల సమ్మేళనం

సిఎస్ఐ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కామారెడ్డి అర్బన్ : 38 యేళ్ల పిదప అందరు ఒకేచోట కలుసుకుని నాటి మధురస్మృతులను నెమరు వేసుకున్నారు . కామారెడ్డి సిఎస్ఐ …

విద్యార్థులను, కవులను సన్మానించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్18 (జనంసాక్షి); కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోలాట, జానపద నృత్యాలు, వీధి నాటకాలు, ఒగ్గు …

పేటలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

అశ్వారావుపేట, సెప్టెంబర్ 18( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గిరిజన చట్టాలు అమలు చేయడంలో మరింత చొరవ తీసుకొని పోడు భూముల …