కామారెడ్డి

జిల్లా కోసం కండ్లకు గంతలు కట్టుకొని నిరసన:-

మిర్యాలగూడ. జనం సాక్షి        మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని …

గిరిజనులకు10% రిజర్వేషన్లు,దళితబందు తరహాలో గిరిజనబంధు ప్రకటించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు.

నెరడిగొండ సెప్టెంబర్18(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గిరిజన ఆదివాసీల కోసం 50కోట్లతో కొమరం భీం,బంజారా భవనాల ను నిర్మాణం పూర్తి …

సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరం.

ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి _ _*సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ రఘుప్రొలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి గారు.*_ కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 10వ …

యువతి ఆత్మహత్య ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

ఎల్లారెడ్డి..17 సెప్టెంబర్. జనం సాక్షి ఎల్లారెడ్డి మండలంలోని అగ్రహారం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రజిత 16 చోటుచేసుకుంది స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువతి …

వజ్రోత్సవ వేడుకల ను కామారెడ్డి జిల్లా లొ ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్17 (జనంసాక్షి); వజ్రోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ .తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీమంత్రి …

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్17 (జనంసాక్షి); తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి …

ఆనెగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ సెప్టెంబర్ 17( జనం సాక్షి). నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు తట్టు నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శాలువా పూల మాలలతో …

కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలు..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్17 (జనంసాక్షి); కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.విశ్వకర్మ చిత్రపటానికి రాష్ట్ర శాసనసభ …

8 ఏళ్ల తెరాస పాలనలోని తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్17 (జనంసాక్షి); 8 ఏళ్ల తెరాస పాలనలోని తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో …

రాజకర్ల ను తరిమి కొట్టిన కొమ్రం బిమ్ చాకలి ఐలమ్మ కు జాతీయ సమెక్యనిరాజనాలు

ప్రాథమిక సహకార అధ్యక్షులు ఎగుల నర్సింలు ఎల్లారెడ్డి 17 సెప్టెంబర్  జనం సాక్షి ఎల్లారెడ్డి మండల కేంద్రం లో వజ్రచొచ్చవాల్లో బాగంగా రెండవ రోజు శనివారం మువ్వన్నెల  …