కామారెడ్డి

కామారెడ్డి సిఎస్ఐ జీవనీకేతన్ హైస్కూల్ విద్యార్థుల సమ్మేళనం

సిఎస్ఐ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కామారెడ్డి అర్బన్ : 38 యేళ్ల పిదప అందరు ఒకేచోట కలుసుకుని నాటి మధురస్మృతులను నెమరు వేసుకున్నారు . కామారెడ్డి సిఎస్ఐ …

విద్యార్థులను, కవులను సన్మానించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్18 (జనంసాక్షి); కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోలాట, జానపద నృత్యాలు, వీధి నాటకాలు, ఒగ్గు …

పేటలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

అశ్వారావుపేట, సెప్టెంబర్ 18( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గిరిజన చట్టాలు అమలు చేయడంలో మరింత చొరవ తీసుకొని పోడు భూముల …

ప్రముఖ పాత్రికేయుడి కూతురు అకాల మరణం

జుక్కల్ ,సెప్టెంబర్18,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్ గాంవ్ గ్రామ నివాసి ,మాజి ఎంపిటిసి, ప్రముఖ పాత్రికేయులు,ఉగ్రరూపం వార్త పత్రిక ఎడిటర్ తానాజీ పాటిల్ కూతురు …

ఓ కుటుంబంలో సంతోషాన్ని నింపిన వాట్సాప్ గ్రూప్ ఎలాగో ?

గంగారం సెప్టెంబర్ 18 (జనం సాక్షి) ఇంచుమించుగా మన చుట్టూ వున్న 99% మందికి తమ స్మార్ట్ ఫోన్ లలో వాట్సాప్ అనేది ఉంటుంది.అందులో అనేకమంది ఏదో …

నూతన మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నిక..

మండల అధ్యక్షులుగా ముల్క మురళి కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి / ఆదివారం మండల భవన నిర్మాణ కార్మిక సంఘం మండల మహాసభ అధ్యక్షుడు ముల్క …

రజక సంఘాల సమితి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా దిగంబర్

ఝరాసంగం సెప్టెంబర్ 18 (జనం సాక్షి ) జిల్లా రజక సంఘాల సమితి యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా దిగంబర్ ను నియమించడం జరిగింది. ఆదివారం తెలంగాణ …

రాజ్ భవన్ లో నిర్మల్ విద్యార్థికి అరుదైన గౌరవం

నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్18,జనంసాక్షి,,  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని  శనివారం   హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిలి సై రంగరాజన్  చేతులమీదుగా నిర్మల్ …

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.

  విద్యార్థి సంఘాల డిమాండ్. పోటో: గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు. బెల్లంపల్లి,సెప్టెంబర్18,(జనంసాక్షి) బెల్లంపల్లి మండలం లంబడితండా తాళ్ళగురిజాల తెలంగాణ రాష్ట్ర …

గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం రూ.5 లక్షల వ్యయంతో చిట్లంకుంట లో సీసీ రోడ్డు  పనులు ప్రారంభం జడ్పిటిసి రాంబాబు నాయక్ గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర …