కామారెడ్డి

బాస‌ర స‌ర‌స్వ‌తి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ బ్యూరో, సెప్టెంబ‌ర్ 20:జనంసాక్షి,, సెప్టెంబ‌ర్ 26 వ తేదీ నుండి అక్టోబర్ 5  తేదీ వరకు బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తీ  దేవీ శరన్నవరాత్రుల‌ (దసరా) మహోత్సవాల …

చేప పిల్లల పెంపకం వాటి యాజమాన్య పద్ధతులు పై అవగాహన.

నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్.అంతర్జాతీయ ఎరువుల అభివృద్ధి సంస్థ ఇక్రిశాట్ హైదరాబాద్ వారి అధ్వర్యంలో రంగా రెడ్డి,మెదక్,మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మత్స్య రైతుల బృందంనకు చేపల పెంపకం పై  అవగాహన …

తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్ రెన్స్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 జనంసాక్షి; తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్ రెన్స్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కామారెడ్డి నియోజక వర్గ తెరాస …

కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడిగా కంచర్ల లింగం గుప్త

ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్ జనం సాక్షి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల లింగం గుప్త ప్రముఖ వ్యాపార వేత్త కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల …

విఅర్ఎల న్యాయమైన డిమాండ్ లు వెంటనే నెరవేర్చాలి..

డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు వి అర్ ఎ లు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు.. – వారం రోజుల్లో సమస్య పరిష్కరించక పోతే బీజేపీ ఆద్వర్యంలో …

కబ్జా చేయలేదు- డబ్బులు పెట్టే కొనుగోలు చేశా…

ఇల్లు పర్మిషన్ కు 5 లక్షలు అడిగిన సర్పంచ్ – ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 జనంసాక్షి; కామారెడ్డి జిల్లా :దోమకొండ మండల …

జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు ప్రజల సమస్యలపై స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉంది

-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 (జనంసాక్షి); ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ …

మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉంది కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 19 (జనంసాక్షి); మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. …

బాధిత కుటుంబాలకు అప్పన్న హస్తం

అండగా నిలుస్తున్న జడ్పిటిసి శివ్వంపేట సెప్టెంబర్ 19 జనంసాక్షి : మండలంలో ఎవరికి ఏ ఆపద ఆ బాధితు కుటుంబాల పక్షాన అండగా నిలుస్తూ, వారిలో మనోస్థైర్యం …

క్రీడా మైదానాలను పరిశీలించిన ఎంపిడివో మల్లికార్జున్ రెడ్డి

ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్ జనం సాక్షి మండలం లోని పలు గ్రామపంచాయతీల ను సందర్శించారు గ్రామపంచాయతీ లైన వెల్లుట్ల నందు క్రీడా ప్రాంగణమును పరిశీలించారు మరియు వెంకటాపురం …