కామారెడ్డి

*బిజెపి కోరుట్ల నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ కు సన్మానం*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 14 (జనం సాక్షి) మెట్ పల్లి పట్టణానికి చెందిన గుంటుక సదాశివ్ ఇటీవలే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ గా …

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రెండవ రోజు ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమం చేపట్టారు

 ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్నం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంగారెడ్డి ఇంచార్జ్ …

ఆటో డ్రైవర్ కు చేయూత

ఆనతి కాలంలోనే మన్ననలు పొందుతున్న జీ.ఎస్.ఆర్.ఫౌండేషన్ రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణం లోని ఆటో డ్రైవర్ రాజు అనారోగ్యం కారణంగా, ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయి, వైద్యం కోసం …

చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 13 గిరిజన విద్యార్థి సంఘము ఆధ్వర్యంలో చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి సిద్ధంగా ఉన్న  లంబాడీలకు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి …

విద్యాభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీఠ..

– జడ్పిటిసి శాంతకుమారి రవీందర్. ఊరుకొండ, సెప్టెంబర్ 12 (జనం సాక్షి): విద్యాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పిటిసి శాంత కుమారి రవీందర్ …

“స్వచ్ఛ గురుకుల” ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న

డి.ఎస్.పి. శ్రీనివాసులు ఎల్లారెడ్డి:సెప్టెంబర్ 11 (జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకులాల ప్రాంగణ పరిశుభ్రతలో  పాఠశాల యాజమాన్యంతో పాటు స్థానిక ప్రజలను, ప్రజా …

భారీ వర్షలకు కులిన ఇండ్లు

 నష్టపరిహారం అందించాలని  బాధితుల మొర ఎల్లారెడ్డి:సెప్టెంబర్11   జనం సాక్షి   తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో  ఎల్లారెడ్డి మండల పరిధిలోని సోమార్పేట్ గ్రామంలోని గంజి బాల్ వీర్  …

మల్లారెడ్డిని సన్మానించిన ఎంపీపీ హరికృష్ణ

శివ్వంపేట సెప్టెంబర్ 11 జనంసాక్షి : అనునిత్యం హిందు ధర్మ పరిరక్షణ కోసం పరితపిస్తు, ఆధ్యాత్మిక దైవ సంబంధ కార్యాలతోపాటు, సామాజిక సేవలతో ప్రజలకు చేరువైన రొండా …

*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ కవిత*

బయ్యారం,సెప్టెంబర్11(జనంసాక్షి): మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత  ఆదివారం క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు.బయ్యారం మండలం ఇర్సులాపురం పంచాయతీకి చెందిన గట్ల …

హామీలను నెరవేర్చి,చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి…

వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్ కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను …