పెద్దవంగర సెప్టెంబర్ 08( జనం సాక్షి) గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని ఎంపీటీసీ ఏదునూరు శ్రీనివాస్ తెలిపారు. గురువారం …
ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ భార్గవ్. మిర్యాలగూడ,జనం సాక్షి. మురికి వాడలలో నివసించే పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించడమే బస్తీ దావఖన ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం …
బాధితులకు ఆర్థిక సాయం అందించిన పాయం… బూర్గంపహాడ్ సెప్టెంబర్ 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు …
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.మండలంలోని దిర్శించర్ల గ్రామం దుబ్బల మీద శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ …
పట్వారి వ్యవస్థను రద్దు చేసినా వీఆర్ఏ వ్యవస్థను కొనసాగించిన (టిడిపి) ఎన్ టి రామారావు ప్రభుత్వం. బూర్గంపహాడ్ సెప్టెంబర్ 05 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ …
జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 5: హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని గాగిరెడ్డిపల్లె గ్రామం నుండి ఇందుర్తి కి …
-శ్రీ నాగులమ్మ దేవాలయంలో సామ కొత్తల పండగ. మంగపేట,సెప్టెంబర్4(జనంసాక్షి):- మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీ నర్సాపురం గ్రామంలో వెలిసిన మహిమాన్విత శ్రీ నాగులమ్మ …
పిన్స్ పాల్ కృత మూర్తి ఎల్లారెడ్డి 03 సెప్టెంబర్ జనం సాక్షి . తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకులాల ప్రాంగణలలో పరిశుభ్రతలో పాఠశాల యాజమాన్యంతో …
ధారూర్ మండల కేంద్రానికి చెందిన బిజెపి నాయకుడు రాఘవేందర్ గౌడ్ తో పాటు యువకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు …