కామారెడ్డి

తప్పెట సాంబయ్య మృతదేహంపై పూలమాలవేసి నివాళి అర్పించిన మాల మహానాడు వరంగల్ జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు

జనం సాక్షి, చెన్నారావుపేట మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన మాల మహానాడు మండల నాయకుడు తప్పెట రాజేందర్ తండ్రి తప్పెట సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందగా, విషయాన్ని …

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

కోటగిరి అక్టోబర్ 21 జనం సాక్షి:-కోటగిరి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలనీ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్ ప్రభుత్వా న్ని …

*శిథిలావస్థకు చేరిన వంతెనపై నూతన బ్రిడ్జి నిర్మిచాలి..*

*దేవరుప్పుల ,అక్టోబర్ 21(జనం సాక్షి): దేవరుప్పుల మండలం,నీర్మాల నుండి వనపర్తి గ్రామానికి,లింగాల ఘనపురం మండలానికి  వెళ్లే దారిలో ఉన్న పురాతన వంతెన శిథిలావస్థకు చేరి  పూర్తిగా  ధ్వంసంమైందని రైతులు …

జోడో యాత్ర రూట్ మ్యాప్ కు వచ్చిన నాయకులను కలసిన నరోత్తం

          జహీరాబాద్ అక్టోబర్ 20 (జనంసాక్షి) జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న …

మిత్రుడి జ్ఞాపకంగా అన్నదాన కార్యక్రమం

          తిమ్మాపూర్, అక్టోబర్ 20 (జనం సాక్షి): చిన్ననాటి మిత్రుడు, నమస్తే తెలంగాణ మానకొండూర్ రీజినల్ ఇన్చార్జి దూసేటి మహేందర్ రెడ్డి …

=ఘనంగా మార్కెట్ డైరెక్టర్ బచ్చు పరమేశ్వర్ పుట్టినరోజు వేడుకలు

కేసముద్రం అక్టోబర్ 20 జనం సాక్షి / గురువారం రోజున మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బచ్చు పరమేశ్వర్ పుట్టినరోజు వేడుకలను సాయంత్రం మార్కెట్ ఆవరణలో …

ఫారెస్ట్ పరిధిలో భగీరథ పైప్ లైన్లను పరిశీలించిన డిఎఫ్ ఓ నికిత

ఎల్లారెడ్డి.20 అక్టోబర్ జనం సాక్షి   ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామం లో నీ అడవి ప్రాంతంలో నుండి వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్లను గురువారం కామారెడ్డి …

మట్టిలో మాణిక్యం

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 20 గాంధారి మండలంలో కస్తూర్బా స్కూల్ విద్యార్థినిలు వరంగల్లో జరిగే అథ్లెటిక్ అండర్ 14 అండర్ 19 విభాగంలో కే అఖిల మరియు …

బిసి కాలనీ లో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యం

ఎల్లారెడ్డి..20  అక్టోబర్ జనం సాక్షి .. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని రెండో వార్డులో  స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్  ద్వారా మంజూరైన 5లక్షల 31వేయి రూపాయలతో నిర్మిస్తున్న సిసి …

జిల్లా చైర్మన్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో వీఆర్ఏ కుటుంబానికి ఆర్ధిక సహాయం

కేసముద్రం అక్టోబర్ 20 జనం సాక్షి /మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ వీఆర్ఏ తాటి సుహాసిని  కూతురు వీఆర్ఏల నిరవధిక సమ్మె లో పాల్గొని …