కామారెడ్డి

*శోభనాద్రిపురంలో అక్రమంగా మట్టి దందా*

  ప్రభుత్వ భూమిలో ఏదేచ్ఛగా అక్రమ మట్టి రవాణా.! మట్టి రవాణా కొనసాగిస్తున్న సర్పంచ్ భర్త.! వి అర్ ఏ ను కులం పేరుతో దూషించిన సర్పంచ్ …

పర్యావరణ పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. సొసైటీ-చైర్మెన్.ఎగుల నర్సింలు ఎల్లారెడ్డి  అక్టోబర్ 23(జనంసాక్షి) మండల ప్రజలకు సొసైటీ చేర్ మేన్        ఏగుల నర్సింలు ఆదివారం మాట్లాడుతూ …

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో ప్రింట్ మీడియా

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కలసి ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.. గౌరవ అధ్యక్షులుగా రత్న …

కామారెడ్డి జిల్లా లొ దొంగ నోట్ల ముఠా అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 22 (జనంసాక్షి); దొంగ నోట్ల ముద్రణ చేసి చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠా లోని ఐదుగురిని కామారెడ్డి జిల్లా దేవునిపల్లి …

ఆయుష్మాన్ భారత్ ఉత్తమ సేవా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకోవడం అభినందనీయం.

 జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 22(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రగా విధులు నిర్వహిస్తున్న …

సమస్య పరిష్కారానికి కృషి చేసిన తెరాస నాయకులు అనంత్ నవిన్

        జహీరాబాద్ అక్టోబర్ 21( జనం సాక్షి) మహీంద్రా కాలనీ మరియు ఆనంద్ నగర్ కాలనీలో వర్షం నీళ్ళు మూలంగా మరియు మిషన్ …

 సి ఐ శ్రీనివాస్ ఆధ్వర్యం లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు

ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (జనం సాక్షి ) పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో రాత్రి 7 గంటలకు సి ఐ శ్రీనివాస్ …

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని వ్యాసరచన పోటీ లు

పెద్దవంగర అక్టోబర్ 21(జనం సాక్షి )మండల కేంద్రం ఎంఆర్సి భవనంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో క్విజ్ కాంపిటీషన్, …

*పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*

రామన్నపేట అక్టోబర్ 21 (జనంసాక్షి) మండలంలోని కక్కిరేణి గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆరో తరగతి బ్యాచ్  (1980- 1986) ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం  నిర్వహించారు. దుర్గం బలరాం  …

*మట్టి మాఫియా దళారులపై కఠిన చర్యలు ఎమ్మెల్యే బొల్లం*

కోదాడ అక్టోబర్ 21(జనం సాక్షి)  కోదాడ పట్టణంలో అక్రమ మట్టి రవాణా మాఫియా దళారులపై చట్టపరమైన చర్యలు తప్పవని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం …