కామారెడ్డి

వార్డెన్ లు పిల్లల ను కంటికి రెప్పలా చుసుకోవాలి

ఆడ్వేజరి మీటింగ్ లో  ఎమ్మెల్యే జాజల సురేందర్ ఎల్లారెడ్డి  23 జులై  (జనంసాక్షి ) ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండలాల వారీగా ఉన్న ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ,బిసి హాస్టల్స్ అడ్వైజరీ …

శిథిలావస్థ లో ఉన్న భవనం ను జేసిబి తో కూల్చివేసిన టి ఆర్ ఎస్ నాయకులు నునుగొండ శ్రీనివాస్ .గాదె తిరుపతి

ఎల్లారెడ్డి   23  జులై  ( జనంసాక్షి  )  పట్టణ కేంద్రంలో శుక్రవారం రాత్రి నుండి కురిసిన  బారి వర్షం కు స్థానిక  పెద్ద మజీద్    చౌరస్తా …

నేడే నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం

జనంసాక్షి   రాజంపేట్  ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఎంతగానో కృషి చేశారు. రాజంపేట్ మండలంలోని 8 గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో …

*బాన్సువాడ * నియోజకవర్గానికి ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేసినటువంటి *రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు

రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు తెలిపారు. ఈరోజు బాన్సువాడ లోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో స్పీకర్ పోచారం గారు …

కామారెడ్డి ప్రజాగోసలో పాల్గొన్న వివేక్‌

కామారెడ్డి,జూలై23(జనంసాక్షి): ప్రజా గోస ` బీజేపీ భరోసా యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేతలు పర్యటిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా …

దంచి కొట్టిన వర్షాలు కూలిన ఇల్లు ఇంకా శిధిలావస్థలోనే గ్రామస్తులు-గాంధారి మండలం

_గాంధారి జనంసాక్షి జులై 23  కామరెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుర్జాల్ గ్రామంలోని  కురుస్తున్న భారీ వర్షాలకు  బ్యాగరి పోషయ్య  గంగారం సంజీవులు మరియు బ్యాగరి భాగ్య  …

మాతు సంఘం గ్రామంలో విషాదఛాయలు

_గాంధారి జనంసాక్షి జులై 21 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మతూ సంఘం గ్రామం బెస్తలక్ష్మి ఒకటే కూతురు భర్త లేడు భూమి లేదు ఇల్లు లేదు …

*ఈడీ కేసులను ఉపసంహరించుకోవాలి.

* గూట్ల తిరుపతి.  చిట్యాల22( జనం సాక్షి) నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన కేసులను …

సమాజ సేవలో తూప్రాన్ లయన్స్ క్లబ్ ముందంజ

*తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ తూప్రాన్(, జనం సాక్షి)జులై, 22. :: సమాజ సేవలో లయన్స్ సేవలు ముందంజలో ఉన్నాయని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ …

..ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ…..

.  జనం సాక్షి న్యూస్22: మండలంలోని మొగిలిపాక గ్రామానికి చెందిన వారు ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలు కావడంతో వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి …