కామారెడ్డి

విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ..

కామారెడ్డి ఆగస్ట్8(జనంసాక్షి); కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఎదురుగా విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ …

ఘనంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

రామారెడ్డి      ఆగస్టు 7       జనంసాక్షీ ఘనంగా  సీఎం చిత్రపటానికి  పాలాభిషేకం నిర్వహించినట్లు టిఆర్ఎస్ రామారెడ్డి మండల అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్ …

ఎల్లారెడ్డి ట్రైబల్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన రీజినల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్

 విద్యార్థినిలకు ఎలుకలు కొరకడం పై ఆరా తీసిన వైనం. ఎల్లారెడ్డి, ఆగస్టు 5  (జనంసాక్షి ):  ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని  ట్రైబల్ గిరిజన గురుకుల విద్యార్థినిలకు …

అంజనీ శివారులో పంటలను పరిశీలించిన ఏవో

జుక్కల్, జూలై 29,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని అంజనీ గ్రామంలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి నదీమ్ ఉద్దీన్ పంటలను పరిశీలించారు. ఈ …

కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్

జుక్కల్, జూలై29,జనంసాక్షి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నాడని బిజెపి జాతీయ కార్యవర్గసభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన శుక్రవారం ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమంలో …

విఆర్ఎల నిరవధిక సమ్మెకు మద్దతుతెలుపిన బీజేపీ

  ఇల్లంతకుంట, జులై 30 (జనంసాక్షి ) ఇల్లంతకుంట మండల కేంద్రం లో తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ సేవకుల నిరవధిక సమ్మె కు బీజేపీ నాయకులు …

పోలీసులను అభినందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్

గాంధారి జనంసాక్షి జులై 29   కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని సంతాయిపేట్ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది రైతులు కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం …

*నిర్మల్ పట్టణం పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ గండ్రథ్ ఈశ్వర్

నిర్మల్  , జులై29,జనంసాక్షి,,,   వర్షకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రజలందరూ వ్యక్తి గత మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ గండ్రట్ …

వీఆర్ఏలకు పలు పార్టీల సంఘీభావం

గాంధారి జనంసాక్షి జులై 29  కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూర్పు రాజును గత రెండు రోజుల క్రితం …

విఆర్ఏ లకు పేస్కెల్ అమలు చేయాలి

జుక్కల్, జూలై28,జనంసాక్షి, విఆర్ఏ లకు ప్రభుత్వం వెంటనే పేస్కెల్ అమలు చేయాలని సిఐటియు కామారెడ్డి జిల్లానాయకులు సురేష్ గొండ డిమాండ్ చేశారు. ఆయన గురువారం కామారెడ్డి జిల్లా …