గంగారం ఆగస్టు11(జనంసాక్షి): 75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా గంగారం మండల కేంద్రంలో ఎస్సై ఉపేందర్ మరియు ఎమ్మార్వో సూర్యనారాయణ కలిసి 2కె ఫ్రీడం …
బాన్సువాడ, ఆగస్టు 11 (జనం సాక్షి) : స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత్ స్వతంత్ర దినోత్సవ లో భాగంగా ప్రతి ఒక్కరు దేశభక్తిని …
పినపాక నియోజకవర్గం ఆగష్టు 10 (జనం సాక్షి):స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రేపు గురువారం ఉదయం 06:00 గంటలకు మణుగూరు పోలీస్ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించే 2.5 …
బిచ్కుంద ఆగస్టు 10 (జనంసాక్షి) విఅర్ఓ, విఆర్ఏల సమ్మె గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం …
ఎమ్మెల్యే కంచర్ల నల్గొండ బ్యూరో. జనం సాక్షి సాగునీటి కోసం విడుదల చేస్తున్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం …
జుక్కల్, ఆగస్టు10,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి బుధవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపిపి …
నేరడిగొండఆగస్టు10(జనంసాక్షి):మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట17 రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షకు తెలంగాణ రాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం నాడు సంఘీభావం …
నెరడిగొండ ఆగస్టు10(జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాన్ని ప్రణాళికాబద్ధంగా బుధవారం రోజున మండల కేంద్రంలో వన మహోత్సవం వేడుకలో బాగంగా ప్రతి గ్రామ పంచాయతీ మండల పరిధిలో ఫ్రీడం …