ఖమ్మం

డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హరిప్రియ

టేకులపల్లి, ఆగస్టు 19( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని బోర్డు రోడ్డు సెంటర్ నుండి గుండాల వరకు వెళ్లే రహదారిలో రేగుల తండా నుండి దాసు …

సింగరేణి సోలార్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి-ఎస్ ఏ నబి, షేక్ యాకుబ్ షావలి వెల్లడి

  ఇల్లందు జూలై 25 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి సోలార్ కార్మికుల జనరల్ బాడీ సమా వేశం, స్థానిక చండ్ర …

కూలీలచేత గ్రామాన్నీ శుభ్రపరిచిన సర్పంచ్

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై24. మండలంలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ సిబ్బంది 18 రోజుల నుంచి సమ్మె చేస్తున్న క్రమంలో, గ్రామంలో ఎక్కడ చెత్త అక్కడే చిత్తడిగా మారింది డ్రైనేజీలో వ్యర్థాలతో గ్రామంలో …

రక్తదానం చేసిన ఏటూరునాగారం నాయి బ్రాహ్మణ సేవ సంఘం సభ్యులు

ఏటూరు నాగారం (జనం సాక్షి) జూలై.22 ఈ రోజు ఏటూరునాగారం సామజిక హాస్పిటల్ లో డెలివరి పేషంట్ ల కోసం నాయి బ్రాహ్మణ సేవ సంఘం సభ్యులు …

ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. ఇలా త్రిపాఠి

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై21. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏటూరు నాగారం తహసిల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసి, మండల పరిధిలో నమోదైన ఓటరు జాబితాను, ఎలక్షన్ సంబంధించిన …

ఎలిశెట్టిపెల్లి గ్రామ వరద ముంపు బాధితులను సందర్శించిన మండల కాంగ్రెస్ బృందం

  ఏటూరునాగారం(జనంసాక్షి)జులై21. జాతీయ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క ఆదేశాలమేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు చిటమట రఘు …

బారి వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవ్వరూ బయటకు రావద్దు సహాయ చర్యలు అధికారులు వెంటనే స్పందించాలి. ముందస్తు సహాయక చర్యల్లో పాల్గొనడానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా …

ఖమ్మం జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేయ మంత్రి గడ్కరీకి FC వినతిపత్రమిచ్చిన ఎంపీ రవిచంద్ర

రఘునాథ పాలెం జులై 21(జనం సాక్షి) రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ …

కోరo ఆయంలో ఇల్లందు అభివృద్ధి శూన్యం.. ఏ ఏం సి చైర్మన్ హార్సింగ్ నాయక్ వెల్లడి..

ఇల్లందు జులై 20 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి …

అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలి…

పెనుబల్లి జూలై 18(జనం సాక్షి): తెలంగాణ లో కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశ పెడతానాన్న గృహలక్ష్మి పథకం గ్రామాలలో అర్హులైన ప్రతి వారికి అమలు చేయాలని వ్యవసాయ కార్మిక …